క్యాన్సర్ రోగులకు ముంబైలోని ప్రముఖ క్యాన్సర్ పరిశోధన, చికిత్స సంస్థ సుభవార్త చేప్పింది. క్యాన్సర్ పేషెంట్లకు చికిత్స తరువాత మళ్లి రెండవసారి క్యాంన్సర్ రోగం రాకుండా నిరోధించేందుకు...
దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలయినా నేటికీ మాదిగలకు అన్ని రాజకీయ పార్టీలు అన్యాయం చేస్తూ వస్తున్నాయని ఎం.ఆర్.పి.ఎస్. రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు బుంగ సంజయ్ ఆవేదన...
మత్స్యకారులూ అన్యధా భావించకండి.. ఇవి గత పది రోజులుగా రాష్ట్ర వ్యాప్త సంచలనంగా మారిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి వ్యాఖ్యల అలజడి కి ఎమ్మెల్యే ద్వారంపూడి...
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పి. గన్నవరం అంబాజీపేటలో జరిగిన టిడిపి, జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో రసాభాస మొదలయ్యింది. మహాసేన రాజేష్ కి టికెట్ కేటాయించడంపై జనసైనికులు...
విశాఖ జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక గాజువాకలోని ఆకాష్ బైజూస్ విద్యా సంస్థలో భారీగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే స్థానికులు...
ఫిరాయింపులకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, అధికార యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వై.ఎస్.ఆర్.సి.పి. మరియు ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీకి చెందిన...
బీహార్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక కైమూర్ జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో 9 మంది చనిపోయారు. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసు సిబ్బంది...
కాకినాడ జిల్లా జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక ప్రత్తిపాడు పాదాలమ్మ గుడి సమీపంలో సోమవారం తెల్లవారుజామున రోడ్డు పక్కగా ఆగి టైర్...