WhatsApp Image 2024-03-03 at 6.02.23 PM
Viral

15 ఏళ్లుగా మోసం చేశారు…

2009 నుండి ఏటిమొగలో చేపల వేటనే జీవనాధారంగా చేసుకున్న మత్స్యకారులకు ఓ ఎన్ జి సి సంస్థ నష్టపరిహారం అందించాల్సి ఉందని జనసేన పార్టీ కాకినాడ సిటీ...
WhatsApp Image 2024-03-02 at 8.35.41 AM
Viral

సీ.ఎం. క్యాంప్ కార్యాలయం వద్ద జేడీ లక్ష్మీనారాయణ అరెస్టు…

ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం విద్యార్థి, యువజన, వివిధ రాజకీయ పార్టీల నాయకులు చేపట్టిన ఛలో సీ.ఎం. క్యాంప్ కార్యాలయం...
BB1j5JHE
Viral

ఎన్నికల రిగ్గింగ్ ఆరోపణలపై విచారణ జరపాలి…

ఎన్నికల రిగ్గింగ్ ఆరోపణలపై విచారణ జరిగే వరకు పాకిస్థాన్‌లో కొత్త ప్రభుత్వాన్ని గుర్తించవద్దని డజన్ల కొద్దీ US చట్టసభ సభ్యులు అధ్యక్షుడు జో. బిడెన్‌ను కోరారు. పాకిస్తాన్‌లోని...
WhatsApp Image 2024-03-01 at 3.45.10 PM
Viral

ప్లాస్టిక్ బ్యాగుల నిర్మూలనకు సానా సతీష్ బాబు ఫౌండేషన్ పిలుపు…

రోజువారీ వాడకంలో ప్లాస్టిక్ బ్యాగులు, కవర్ల నిర్మూలనకు సానా సతీష్ బాబు ఫౌండేషన్ కాకినాడ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చింది. అందుకోసం తమ వంతు జిల్లా వ్యాప్తంగా జూట్...
accident-1607428226
Viral

గుంటూరు జిల్లాలో ఘోర ప్రమాదం… ముగ్గురు మృతి…

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. స్థానిక ఏటుకూరు సమీపంలో లోడుతో ఉన్న ట్రాక్టర్ కారు ఢీ కొట్టుకున్నాయి. ఆ ప్రమాదంలో కారులో ఉన్న...
WhatsApp Image 2024-02-29 at 8.17.02 PM
Viral

ఉపాధ్యాయులపై అక్రమ కేసులను తొలగించాలి… -ఏ.పీ. టీచర్స్ ఫెడరేషన్-

ఉపాధ్యాయులపై మోపిన అక్రమ కేసులను తొలగించాలని డిమాండ్ చేస్తూ ఏలేశ్వరం ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఏ.పీ. టీచర్స్ ఫెడరేషన్ ఏలేశ్వరం పత్తిపాడు మండల శాఖల ఆధ్వర్యంలో ధర్నా...
WhatsApp Image 2024-02-29 at 5.19.38 PM
Viral

శరత్‌ జీఎస్టీ కేసుపై పుల్లారావు సంచలన వ్యాక్యాలు…

ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్‌ను జీఎస్టీ కేసులో అరెస్ట్ చేశారని ప్రచారం జరుగుతోంది. దీనిపై పుల్లారావు స్పందించారు. స్టేట్‌ మెంట్ పేరుతో పిలిచి అదుపులోకి తీసుకుని తప్పుడు...
R (2)
Viral

కాకినాడలో దారుణ ఘటన…

కాకినాడ జిల్లా కాకినాడ నగరంలో ఘోర ఘటన చోటుచేసుకుంది. పప్పులమిల్లు సెంటర్ సమీపంలో భార్యపైన అనుమానంతో తన భర్తే తనను కత్తిపీటతో మెడ నరికి అతి కిరాతకంగా...
maxresdefault (10)
Viral

జార్ఖండ్ రాష్ట్రంలో ఘోర రైలు ప్రమాదం…

జార్ఖండ్ రాష్ట్రంలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. స్తానిక జమ్హారా-కర్మతాండ్లోని కల్హరియా దగ్గర రైలు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 12 మంది మృతి...
OIP (26)
Viral

వాహనం బోల్త 14 మంది మృతి…

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. స్థానిక దిండోరిలోని బడ్జార్ ఘాట్ ప్రాంగణంలో ఒక వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. దానితో ఆ వాహనంలో ఉన్నవారిలో...