ఇండియా రౌడీ కాదు అంటూ విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ చేసిన వ్యాఖ్యపై బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ప్రశంసలు కురిపించారు. బచ్చన్ సోమవారం జైశంకర్...
నారాయణ విద్యాసంస్థల తో పాటు ఆయన సమీప బంధువులలో నిర్వహించిన సోదాలపై జిల్లా ఎస్పీ తిరుమలేశ్వర్ రెడ్డి, డి.టి.సి. చందర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో...
ప్రభుత్వం దృష్టిలో అతను తప్పు చేసిన వ్యక్తిగా ముద్ర పడిన ప్రజల దృష్టిలో మాత్రం అతను దేవుడయ్యాడు. ఎంత సంపాదించిన కష్టకాలంలో ఉన్నవారికి అతను ఆర్థికంగా అన్ని...
ఆదివారం ఒడిశాలోని పూరీ పట్టణంలోని జగన్నాథ దేవాలయంలోకి ప్రవేశిస్తుండగా బంగ్లాదేశ్ కు చెందిన తొమ్మిది మంది వ్యక్తులను ఒడిశా పోలీసులు పట్టుకున్నారు. ఈ హిందూయేతరులు పవిత్ర నగరంలో...
మధ్యప్రదేశ్లోని మదన్ మహల్ రైల్వే స్టేషన్లో జబల్పూర్లో రైలు కిందపడి ఓ మహిళ ఆస్పత్రిలో చేరింది. ఈ ఘటన అక్కడి సీసీటీవీలో రికార్డయింది. అక్కడ బాలిక పరిగెడుతూ...
కాకినాడ జిల్లాలో 40 సంవత్సరాలుగా ప్రభుత్వ స్థలాల్లో పేదలు గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తున్నారని వారందరికీ ఎన్నికల లోపు ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలని సి.పి.ఐ. రాష్ట్ర...
డార్లింగ్ అని పిలవడం లైంగిక వేధింపు కిందకే వొస్తుందని కలకత్త హైకోర్ట్ కీలక ప్రకటన చేసింది. పరిచయం లేని అమ్మాయిలను డార్లింగ్ అని పిలవడం లైగింక వేధింపు...
పేదలకు అందాల్సిన విద్య దూరం అవుతోందని, అందువల్ల విద్యాహక్కు చట్టాన్ని పరిరక్షించుకోవాలని పౌరహక్కుల పోరాట నేత, ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ళ సుబ్బారావు అన్నారు. కాకినాడలోని ఓ ప్రైవేట్...