Viral

మత్స్యకారులను మభ్యపెడుతున్న ఓ.ఎన్.జీ.సీ. …

కాకినాడ తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులను ఓఎన్జిసి, ప్రభుత్వ అధికారులు మభ్యపెడుతున్నారని అఖిలపక్ష నేతలు ఆరోపించారు. మత్స్యకారులకు ఓఎన్జిసి సంస్థ వల్ల జరిగే నష్టపరిహారం నిమిత్తం సమావేశాన్ని...
Dead
Viral

కరెంట్ షాక్ తో వ్యక్తి మృతి…

తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పొలంలో నలుగురు రైతులకు కరెంట్ షాక్ తగిలింది. అందులో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. కోనరావుపేట...
WhatsApp Image 2024-03-10 at 5.59.15 PM
Viral

స్నేహితురాలికి సాహిత్య రాసిన చివరి లెటర్… ఏంముందంటే…!!!

హనుమకొండ జిల్లాలో ఇటీవల మనస్తాపానికి గురయ్యి ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్ధిని ఆత్మ హత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆమె నుంచి ఆత్మహత్యకు ముందు రాసిన...
5667_TDP-BJP_9381
Viral

బీ.జే.పీ.-టీ.డీ.పీ. మరో రౌండ్ సీట్ల పంపకంపై చర్చలు…

భారతీయ జనతా పార్టీకి చెందిన మహారాష్ట్ర మహాగత్‌బంధన్ మరియు శివసేన షిండే మధ్య సీట్ల పంపకాల చర్చలు ఆలస్యంగా జరిగాయి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్‌.సి.పి. లో...
atishi-marlena_f84b5b1c-451f-11e8-a5d3-1ef93e3dfeed
Viral

నీటి కాలుష్య ఓవర్‌ఫ్లో సమస్యలపై ఢిల్లీ చీఫ్ సెక్రటరీకి లేఖ…

మురుగు కాలువలు పూడిక తీయడం, నీరు కలుషితం కావడంపై వచ్చిన ఫిర్యాదులపై ఢిల్లీ నీటి మంత్రి అతిషి ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. 48 గంటల్లో స్వల్పకాలిక...
123-1
Viral

నందివలస గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం…

అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అకరు లోయప్రాతంలో మూడు బైకులు అదుపు తప్పి ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయి. దానితో నలుగురు యువకులు అక్కడికక్కడే మృతి...
WhatsApp Image 2024-03-08 at 9.23.59 PM
Viral

బీ.సీ. డిక్లరేషన్లు పట్ల నేతల హర్షం…

ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం-జనసేన పార్టీలు ప్రకటించిన బీ.సీ. డీక్లరేషన్ ఎంతో ఉపయోగంగా ఉందని బీ.సీ. సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. బీ.సీ. డిక్లరేషన్ పై కాకినాడలో...
WhatsApp Image 2024-03-08 at 5.55.39 PM
Viral

బోటు తగలబెట్టిన మత్స్య కారులు…!!!

కాకినాడ కే సెజ్‌ లో సముద్రంలోకి అరబిందో గ్రూప్ కు చెందిన కంపెనీ వ్యర్థ రసాయనాలు వదిలేందుకు పైప్ లైవ్ వేసింది. దీంతో మత్స్యసంపత కనుమరుగు అవుతోందని...
WhatsApp Image 2024-03-08 at 5.07.24 PM
Viral

సచివాలయంలో ఉద్యోగుల స్టెప్పులు…

విశాఖ పట్నం జిల్లాలోని గూడెం కొత్తవీధి మండలం దారకొండ సచివాలయ ఉద్యోగుల తీరుపై ప్రజలు విమర్శలు కురిపిస్తున్నారు. పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి కొత్తగా నిర్మంచిన సచివాలయ భవనాన్ని...
WhatsApp Image 2024-03-08 at 3.45.09 PM
Viral

కేక్ మెమోరియల్ చర్చి నందు వైద్య శిభిరం…

కేక్ మెమోరియల్ చర్చి నందు కార్నవల్ అట్టహాసంగా చర్చ్ ఆవరణలో వివిధ స్టాల్స్ ఏర్పాటు చేసి జార్ఖండ్ రాష్ట్రంలోని మాల్టోవా పిల్లల ప్రాథమిక విద్యకు సహకరించే సదుద్దేశంతో...