మత్స్యకారులను మభ్యపెడుతున్న ఓ.ఎన్.జీ.సీ. …
కాకినాడ తీర ప్రాంతంలో ఉన్న మత్స్యకారులను ఓఎన్జిసి, ప్రభుత్వ అధికారులు మభ్యపెడుతున్నారని అఖిలపక్ష నేతలు ఆరోపించారు. మత్స్యకారులకు ఓఎన్జిసి సంస్థ వల్ల జరిగే నష్టపరిహారం నిమిత్తం సమావేశాన్ని...








