కాలిఫోర్నియా సోమవారం నాడు 4.9 తీవ్రతతో నమోదైన శక్తివంతమైన భూకంపాన్ని చవిచూసింది. లాస్ ఏంజిల్స్లో భూకంపం యొక్క అనంతర ప్రకంపనలు సంభవించడమే కాకుండా ఇది బార్స్టో సమీపంలో...
కేరళలోని వాయనాడ్ జిల్లాలోని మెప్పాడి సమీపంలోని వివిధ కొండ ప్రాంతాలలో మంగళవారం తెల్లవారుజామున భారీ కొండచరియలు విరిగిపడడంతో వందలాది మంది చిక్కుకుపోయారు. దీనిలో అక్కడవారందరూ ఆందోళన వ్యక్తం...
హౌరా-ముంబై ప్యాసింజర్ రైలు చక్రధర్పూర్ సమీపంలో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 6 మంది గాయపడ్డారు. అహౌరా-ముంబై ప్యాసింజర్ రైలు మంగళవారం తెల్లవారుజామున పట్టాలు తప్పడంతో కనీసం...
నార్త్ వెస్ట్ ఢిల్లీలోని ముఖర్జీ నగర్లోని దృష్టి ఐ.ఏ.ఎస్. కోచింగ్ సెంటర్ లో సివిల్ సర్వీసెస్ ఆశించేవారు మరణించడంతో కోచింగ్ సెంటర్ వెలుపల వందలాది మంది విద్యార్థులు...
ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ అధ్యక్ష రేసు నుండి నిష్క్రమించవలసి వచ్చిందని ఇది డెమోక్రటిక్ పార్టీ చేసిన తిరుగుబాటు అని రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్...
ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశానికి పుదుచ్చేరిలో ఎన్.డి.ఎ. ప్రభుత్వానికి సారథ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి ఎన్. రంగసామి రాజకీయ వర్గాల్లో సంచలనం రేకెత్తించారు. 2047 నాటికి భారతదేశాన్ని...
గోదావరి నదిలోకి భారీగా ఇన్ఫ్రోలు రావడంతో గోదావరి డెల్టా, పోలవరం బ్యాక్ వాటర్ ప్రాంతాల్లో పలు లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే ప్రమాదం ఉంది. శనివారం భద్రాచలం...
ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్ర నగర్లోని కోచింగ్ సెంటర్లోని బేస్మెంట్లో వరదలు పోటెత్తడంతో ముగ్గురు సివిల్ సర్వెంట్లు మరణించారని అధికారులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రావ్...
జమ్మూ-కాశ్మీర్లోని కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి శనివారం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఆర్మీ సిబ్బందికి గాయాలయ్యాయి. ఉత్తర కాశ్మీర్ జిల్లాలోని ట్రెహ్గామ్ సెక్టార్లోని కుమ్కాడి పోస్ట్కు...