హర్యానాలోని మహేంద్రగఢ్ జిల్లాలో గురువారం జరిగిన బస్సు ప్రమాదంలో ఆరుగురు పాఠశాల విద్యార్థులు మరణించగా, మరో 15 మంది గాయపడ్డారు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. కొందరు...
తెలంగాణ రాష్ట్రంలో వింత ఘటన చోటుచేసుకుంది. రంగా రెడ్డి జిల్లా రాజేంద్రనగర్లోని ఎర్రబోడ కాలనీలో ఓ ఇంట్లోకి చొరబడిన దుండగులు బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదు...
విశాఖలో ఘోర విషాదం చోటుచేసుకుంది. గన్తో కాల్చుకుని ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ద్వారకానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ శంకర్ రావు, స్థానిక...
బాపట్ల జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. చీరాల మండలం లో బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో పదోతరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనం నిర్వహించారు. అయితే తెలుగు సబ్జెక్టులో...
నిజామాబాద్ లో అనుకోని విషాదం చోటుచేసుకుంది. నిజామాబాద్ చెందిన బాలాజీ రావు తన కుటుంబంతో కలిసి శుభకార్యం నిమిత్తం కాచిగూడలోని సుందరనగర్లోని తన బంధువుల ఇంటికి వెళ్లారు....
రంగారెడ్డి జిల్లా లో ఘోర విషాదం జరిగింది. ఆన్లైన్ గేమ్ లకు బానిసై ఒక వ్యక్తి తన కుటుంబాన్ని అతి కిరాతకంగ పొట్టనపెట్టుకున్నాడు. విచారణ ప్రకారం… చేవెళ్ల...
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ లో ఘోర సంఘటన చోటుచేసుకుంది. చదవు అర్థం కావటం లేదని గోదావరి నదిలో దూకి ఆత్మహత్య విద్యార్థి చేసుకున్నాడు. నిజామాబాద్ నవీపేట మండలం...
కచ్చతీవు ద్వీపాన్ని శ్రీలంకకు అప్పగించారని నిజంగా నమ్మితే దాదాపు దశాబ్ద కాలంగా అధికారంలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ బీ.జే.పీ. సమస్య పరిష్కారానికి...
ప్రజాభవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం కేసులో బి.ఆర్.ఎస్. పార్టీ కు చేందిన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహీల్ అలియాస్ సాహిల్ను శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో...