గద్వాల జిల్లా పైపాడులో వివాదం చోటుచేసుకుంది. గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం పైపాడులోని పోలింగ్ బూత్ నంబరు 167లో ఉన్న ఈ.వీ.ఎం. లో కారు గుర్తు కనిపించకుండా...
మంగళవారం తెల్లవారుజామున ముంబైలో భారీ హోర్డింగ్ కూలిపోవడంతో మరణించిన వారి సంఖ్య 12కి పెరిగింది, చిక్కుకున్న వారి కోసం జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం రాత్రి నుంచి...
సుప్రసిద్ద యోగా గురువు, పతంజలి ఆశ్రమస్థాపకులు బాబా రామ్ దేవ్ శిష్యుడు సీనియర్ సిటిజన్ కాకినాడ పతంజలి భాస్కరరావు ఆదివారం ఉదయం శివసాయుజ్యం చెందారు. ఆయనకు భార్య...
ప్రజా సంక్షేమానికి భరోసా ఇవ్వలేని వై.సీ.పీ. ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్న బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు వాస్తవాలను వక్రీకరించేలా ఉన్నాయని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి...
లైంగిక వేధింపుల కేసులో డబ్ల్యూ.ఎఫ్.ఐ. మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్పై అభియోగాలు నమోదు చేయాలని ఢిల్లీ కోర్టు శుక్రవారం ఆదేశించింది. ఆరుగురు మహిళా రెజ్లర్లు ఈ...
మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే అధికారంలోకి రాగానే అయోధ్యలోని రామమందిరాన్ని క్లీన్ చేయాలంటూ చేసిన వ్యాఖ్యతో వివాదం రేగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల నగరంలో...
ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ను వ్యతిరేకిస్తూ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ.డీ. గురువారం సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ప్రస్తుతం జరుగుతున్న...
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో వై.సీ.పీ. మంత్రి కి భారీ షాక్ తగిలింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేస్తున్న ఉద్యోగులని బెదిరించడానికి వై.సీ.పీ మంత్రి కొట్టు సత్యనారాయణ...
ఆస్ట్రాజెనెకా తన కోవిడ్ వ్యాక్సిన్ను ప్రపంచవ్యాప్తంగా తొలగిస్తున్నట్లు తెలిపింది. ఇది అరుదైన మరియు ప్రమాదకరమైన దుష్ప్రభావానికి కారణమవుతుందని ఫార్మాస్యూటికల్ దిగ్గజం అంగీకరించిన నెలల తర్వాత ఈ నిర్ణయం...