సింగపూర్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ SQ321 లండన్లోని హీత్రూ విమానాశ్రయం నుండి సింగపూర్కు 211 మంది ప్రయాణికులు, 18 మంది సిబ్బందితో బయలుదేరుతుండగా మంగళవారం అక్కడ జరిగిన అల్లకల్లోలంతో...
జమ్మలమడుగు నియోజకవర్గంపెద్దముడియం మండలంలో దారుణ ఘటన చోటుచేసుకంది. మండల పరిధిలోని ఉప్పలూరు గ్రామం శివారులో మంగళవారం ఒకేసారి 9 నెమళ్ళు వాగు పక్కన మృతి చెంది ఉన్నాయి....
పూరీ లోక్సభ స్థానం నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సంబిత్ పాత్రా, భగవాన్ జగన్నాథుడు ప్రధాని నరేంద్ర మోడీకి భక్తుడు అని సూచించడం వివాదానికి దారితీసింది....
బాధితులెవరైనా, బాధించేది ఎవరైనా దాన్ని నిర్భయంగా ప్రజలకి తెలియచేయడం మీడియా బాధ్యతని జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ అన్నారు. వాక్ స్వాతంత్రపు హక్కు, భావ ప్రకటన స్వేచ్ఛను...
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆదివారం నాడు భారీ పొగమంచుతో పర్వతాలను దాటుతుండగా కూలిపోయిందని ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్ను ఉటంకిస్తూ ఒక నివేదిక తెలిపింది....
కేరళా రాష్ట్రంలోని పతనంతిట్ట, అలప్పుజ, కొట్టాయం, ఇడుక్కి జిల్లాల్లో మంగళవారం వరకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. దీనితో కేరళ అప్రమత్తమైంది. ఈ జిల్లాల్లో...
మే 20వ తేదీన జమ్మూ కాశ్మీర్లోని బారాముల్లా లోక్సభ నియోజకవర్గానికి పోలింగ్ జరగనున్న నేపథ్యంలో శనివారం రాత్రి షోపియాన్, అనంత్నాగ్లలో జరిగిన ఉగ్రదాడుల్లో భారతీయ జనతా పార్టీ...
డా.బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ధారుణ విషాదం జరిగింది. గోదావరిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. గజ...
దాదాపు 137 మంది ప్రయాణికులతో అబెంగళూరు వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం సాంకేతిక లోపంతో తమిళనాడులోని తిరుచిరాపల్లిలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. తిరువనంతపురం-బెంగళూరు సర్వీస్ మధ్యలో...