OIF (7)
Viral

కోల్‌కతాలో అదృశ్యమయిన బంగ్లాదేశ్ ఎంపీ…!!!

అధికార అవామీ లీగ్ పార్టీకి చెందిన బంగ్లాదేశ్‌కు చెందిన పార్లమెంటు సభ్యుడు అన్వరుల్ అజీమ్ మే 12న భారతదేశంలోకి ప్రవేశించిన తర్వాత మే 18 నుండి పశ్చిమ...
OIP (11)
Viral

ప్రయానికులకు క్షమాపణలు చెప్పిన సింగపూర్ ఎయిర్‌లైన్స్ సీ.ఈ.ఓ. …

సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ SQ321 లండన్‌లోని హీత్రూ విమానాశ్రయం నుండి సింగపూర్‌కు 211 మంది ప్రయాణికులు, 18 మంది సిబ్బందితో బయలుదేరుతుండగా మంగళవారం అక్కడ జరిగిన అల్లకల్లోలంతో...
2d472ab0-cec0-403c-b8d1-38cbea1e7e87
Viral

జమ్మలమడుగులో ధారుణం… 9 నెమళ్ళు మృతి…

జమ్మలమడుగు నియోజకవర్గంపెద్దముడియం మండలంలో దారుణ ఘటన చోటుచేసుకంది. మండల పరిధిలోని ఉప్పలూరు గ్రామం శివారులో మంగళవారం ఒకేసారి 9 నెమళ్ళు వాగు పక్కన మృతి చెంది ఉన్నాయి....
rahul-gandhi-main1
Viral

సంబిత్ పాత్రా వ్యాఖ్యాలపై మండిపడ్డ రాహుల్ గాంధీ…

పూరీ లోక్‌సభ స్థానం నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సంబిత్ పాత్రా, భగవాన్ జగన్నాథుడు ప్రధాని నరేంద్ర మోడీకి భక్తుడు అని సూచించడం వివాదానికి దారితీసింది....
Nadendla_Manohar_Janasena
Viral

మీడియా ప్రతినిధులను భయపెట్టడం సరికాదు… -నాదెండ్ల మనోహర్-

బాధితులెవరైనా, బాధించేది ఎవరైనా దాన్ని నిర్భయంగా ప్రజలకి తెలియచేయడం మీడియా బాధ్యతని జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ అన్నారు. వాక్ స్వాతంత్రపు హక్కు, భావ ప్రకటన స్వేచ్ఛను...
s
Viral

ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీ కోసం ప్రార్థనలు…

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఆదివారం నాడు భారీ పొగమంచుతో పర్వతాలను దాటుతుండగా కూలిపోయిందని ఇరాన్ ప్రభుత్వ టెలివిజన్‌ను ఉటంకిస్తూ ఒక నివేదిక తెలిపింది....
OIF (3)
Viral

కేరళలో నాలుగు జిల్లాలకు ఐ.ఎం.డీ. రెడ్ అలర్ట్…

కేరళా రాష్ట్రంలోని పతనంతిట్ట, అలప్పుజ, కొట్టాయం, ఇడుక్కి జిల్లాల్లో మంగళవారం వరకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది. దీనితో కేరళ అప్రమత్తమైంది. ఈ జిల్లాల్లో...
th (1)
Viral

J&K ఉగ్రదాడుల్లో బీ.జే.పీ. నాయకుడు మృతి…

మే 20వ తేదీన జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా లోక్‌సభ నియోజకవర్గానికి పోలింగ్ జరగనున్న నేపథ్యంలో శనివారం రాత్రి షోపియాన్, అనంత్‌నాగ్‌లలో జరిగిన ఉగ్రదాడుల్లో భారతీయ జనతా పార్టీ...
drowning
Viral

గోదావరిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు గల్లంతు…

డా.బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ధారుణ విషాదం జరిగింది. గోదావరిలో ఈతకు దిగి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. గజ...
09182020044429n46
Viral

బెంగళూరు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ లో సాంకేతిక లోపం… తమిళనాడులో ల్యాండింగ్…

దాదాపు 137 మంది ప్రయాణికులతో అబెంగళూరు వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం సాంకేతిక లోపంతో తమిళనాడులోని తిరుచిరాపల్లిలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. తిరువనంతపురం-బెంగళూరు సర్వీస్ మధ్యలో...