అమలాపురం స్థానిక గడియార స్తంభం సెంటర్లో అయితా బత్తుల ఆనందరావు ఆధ్వర్యంలో కార్మికుల చైతన్య బస్సు యాత్ర కార్యాక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా టిఎన్టియుసి కార్మిక నాయకులు...
అనపర్తి నియోజకర్గంలో జీ.బీ.ఆర్. కళాశాలలో ముందస్తు సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సంబరాలకు ఆ నియోజకవర్గ ఎం.ఎల్.ఏ. సూర్యనారాయణ రెడ్డి, ఆదిలక్ష్మి దంపతులు ముఖ్య అతిథులుగా...
వి.ఎస్. కృష్ణ డిగ్రీ కాలేజ్ 56వ వార్షిక ఉత్సవ కార్యక్రమాన్ని స్థానిక కాలేజ్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ ఐ. విజయ కుమార్ ముఖ్య...
రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలకు జనసేన అండగా ఉంటుందని కాకినాడ జనసేన ఇంఛార్జి ముత్తా శశిధర్ అన్నారు. కాకినాడలోని పలు వార్డుల్లో నాయిబ్రాహ్మిణ కుటుంభాలతో ఆయన సంభాషించి...
రామచంద్రపురంలో అంబేద్కర్ వారసుల ఆత్మీయ కలయిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ నియోజకవర్గం కే. గంగవరం మండలం మెరకపొలం గ్రామంలో ప్రజాసేన అధ్యక్షులు, ఆదర్శ విద్యాసంస్థల అధినేత కాటే...
తుని పట్టణంలో 14వ వార్డులో మీ ఇంటికి మీదవ్య కార్యక్రమాన్ని నివర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆ వర్గ టీ.డీ.పీ. ఇంచార్జ్ యనమల దివ్య విచ్చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు....
కాకినాడ జిల్లాలో ముఖ్యమైన మూడు రాష్ట్ర రహదారులు అత్యంత ముఖ్యమైన పుణ్యక్షేత్రలయిన పంచారామక్షేత్రం,అష్టదశశక్తిపీఠo, గయాక్షేత్రం,దత్తక్షేత్రములను కలుపుతూ వర్తక వాణిజ్యపరంగా మూడు జిల్లాలను కలుపుతూ ప్రధానమైన ఈ రాష్ట్ర...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వై.సీ.పీ. పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ పథకం కింద నూతన ఆరోగ్య శ్రీ కార్డులను పంపిణీ చేయనుందని వెల్లడించింది. ఇందులో భాగంగా కొత్త...