అంగన్వాడీలపై రాష్ట్ర ప్రభుత్వం సాగిస్తున్న దారుణ దమనకాండను ప్రజలంతా ఖండించాలని యూనియన్ నాయకులు, సి.ఐ.టి.యు. నాయకులు విజ్ఞప్తి చేశారు. అధికారులు ఎంతగా వత్తిడి చేస్తున్నా 42 వ...
కాకినాడ జిల్లాలో 1759 మంది వర్కర్లు, 58 మినీ వర్కర్లు, 1774 మంది హెల్పర్లను టెర్మినేట్ చేసినట్టు ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రవీణ తెలిపారు. అందుకు సంబంధించి ఆర్డర్స్ను...
జనసేన పార్టీ మత్స్యకార విభాగ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా మల్లాడి రాజు నియమితులయ్యారు. ఈ మేరకు జనసేన పార్టీ రాష్ట్ర మత్స్యకార విభాగ అధ్యక్షుడుగా ఆయనకి...
ఆద్ర రాష్ట్రం లో అన్ని జిల్లాలో అంగన్ వాడీ వర్కర్లు చేస్తున్న న్యాయ పోరాట సమ్మెను ఆపేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా...
సంక్రాంతి వేడుకల్లో కోడి పందాలు నిర్వహించడాన్ని నిషేదిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్ర పోలీసు అధికారులు అన్ని జిల్లాలను అప్రమత్తం...
రాష్ట్ర వ్యాప్తంగా అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్లు ఏ.పీ. ముఖ్య మంత్రి జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చమని చేస్తున్న నిరసన దీక్షా కార్యక్రమం 35...
పేద ప్రజలు ఆశించిన ఇందిరమ్మ రాజ్యం తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని మాజీ కేంద్ర మంత్రి, సిడబ్ల్యూసి మెంబర్ ఎం.ఎం. పళ్ళం రాజు పేర్కొన్నారు. కాకినాడలో జిల్లా కాంగ్రెస్...