అరుదైన రోగాలకు ఆధునిక వైద్యం అందించడానికి అద్భుతమైన వేదికగా కాకినాడ ప్రభుత్వ సర్వజన సామాన్య ఆసుపత్రి నిలుస్తుంది. జీజిహెచ్ సూపరింటెండెంట్ గా డాక్టర్ ఎస్.లావణ్య కుమారి భాద్యతలు...
ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారం కోసం APJAC రాష్ట్ర కార్యవర్గం పిలుపు మేరకు AP JAC, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా, కాకినాడ తాలూక ఆధ్వర్యంలో చేస్తున్న మధ్యాహ్న...
కాకినాడ జిల్లాలోని కాకినాడ నగర పరిధిలోని 10వ వార్డు దుమ్ములపేటలో ఉచిత వైద్య శిబిరాన్ని సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్బంగా...
ఆదిత్య విద్యాసంస్థల సహకారంతో 1000 రోజుల నిత్యాన్నదాన కార్యక్రమం పూర్తి అయిన సందర్భంగా ఫిబ్రవరి 10వ తేదిన శనివారం కాకినాడ జిల్లాలో కాకినాడ శ్రీనగర్ నందు ఆదిత్య...
అన్నవరం దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ రమేష్ బాబుకి డిప్యూటీ కమిషనర్ గా పదోన్నతి లభించింది. శ్రీకాకుళం జిల్లా అరసవిల్లి సూర్యనారాయణ స్వామివారి దేవస్థానానికి ఈ.వో. గా నియమిస్తున్నట్లు...
ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర జిజిహెచ్ శానిటేషన్ వర్కర్లు సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాకినాడ ప్రభుత్వ సి.ఐ.టి.యు. ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన 8వ రోజైన గురువారం కూడా కొనసాగించారు....
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కుంటుపడ్డ ఐఈసీ కార్యక్రమాలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా విభజనలో భాగంగా ఏర్పడ్డ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు...
ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తదానం చేయాలని జిల్లా కలెక్టర్ డా. కృతికాశుక్లా కోరారు. బుధవారం కాకినాడలోని కలెక్టరేట్ ఆఫీస్ ఆవరణలో ఉన్న వికాస...