కాకినాడ లో కలెక్టరేట్ లో నిర్వహించిన జగనన్నకు చెబుదాం-స్పందన కార్యక్రమంలో అర్జీదారులనుంచి 129 అర్జీలు వచ్చినట్లు జిల్లా రెవెన్యూ అధికారి కె. శ్రీధర్ రెడ్డి తెలిపారు. అందిన...
కాకినాడలో స్థానిక కలెక్టరేట్ లోని గోదావరి భవన్ నుండి జిల్లా స్థాయి జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం జిల్లా స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు....
కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణం జి. రాగంపేట రోడ్డులో కట్టిన జగనన్న కాలనీ ముందు నిర్మించిన భారీ హోర్డింగ్ నెలకొరిగి తీవ్ర ట్రాఫిక్ సమస్య ఏర్పాడి ప్రజలకు...
బొందిలి కులాన్ని ఓ.బీ.సీ. లో చేర్చేదెందుకు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు పురందేశ్వరుని బొందిలి కులస్తులు రాష్ట్ర నాయకులు కలిశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు...
రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన న్యూ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తక్షణం ఉపసంహరించుకోవాలని ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్( ఐలు) ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కమిటీ ప్రభుత్వాన్ని...
సామర్లకోట-పెద్దాపురం ప్రధాన రహదారిపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సామర్లకోట-పెద్దాపురం ప్రధాన రహదారిలో మహారానీ కళాశాల సమీపాన జగనన్న కాలనీ ఎదురుగా రాజమండ్రీ నుంచి సామర్లకోట కి ఇసుక...
కులమత రాజకీయాలకు అతీతంగా అన్ని సామాజిక వర్గాల సమన్వయంతో, సేవా స్ఫూర్తి లక్ష్యంగా రంగానాడు ఆవిర్భావం జరిగిందని రాధా రంగా రాయల్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు మంచాల...
నిరుద్యోగ యువతకు చట్టసభల్లో స్థానం దక్కించుకోవాలంటే యువతరం మేలుకుని బర్రెలక్క@శిరీషాను గెలిపించుకోవాలని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ సూచించారు. తెలంగాణ ఎన్నికల్లో...