ఒడిశాలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయంపై బీ.జే.డీ. నాయకుడు వీ.కే. పాండియన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ప్రజలు బీ.జే.డీ. పై...
ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి, పార్వతీప్రాం మాన్యం, పల్నాడు, ప్రకాశం, శ్రీ సత్యసాయి, అల్లూరి సీతారామరాజు, వైఎస్ఆర్, అన్నమయ్య, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ...
కాకినాడ నగరంలో పలు ప్రధాన రహదారులు శిథిలావస్థకు చేరాయని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. ఆ రోడ్లను భాగుచెయ్యకుంటే మరింత పాడయ్యే పరిస్థితి ఏర్పడుతుందని సామాజిక వేత్త...
సామర్లకోట పట్టణ ప్రజలకు మునిసిపాలిటీ వాటర్ ప్లాంట్ నుంచి క్లోరినేషన్ త్రాగునీటిని సరఫరా చేయకపోవడం, మరో పక్క మునిసిపల్ ఆర్వో వాటర్ ప్లాంట్లు మూసివేతకు గురికావడం కారణంగా...
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కాలువల నిర్వహణ పనులపై గత అయిదేళ్లుగా దృష్టిపెట్టలేదని జనసేన అధినేత పవన్ కళ్యాన్ అన్నారు. సాగు నీటి అవసరాలు తీర్చే కాలువలు, వాటికి...
ఛత్తీస్గఢ్ ఉపముఖ్యమంత్రి నక్సల్స్ను కలిసి సమాధానాలు కనుగొనడానికి పరిపాలనతో చర్చలు జరపాలని కోరారు. బీజాపూర్లో శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్ ఫలితంగా పన్నెండు మంది నక్సలైట్లు మరణించిన కొద్ది...
పిఠాపురంలో వై.ఎస్.ఆర్.సీ.పీ. కి భారీ షాక్ తగిలింది. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం తాటిపర్తి నుంచి వై.సీ.పీ. పార్టీ కి చెందిన నాయకులు గొండవరపు నూకరాజు ఆధ్వర్యంలో...
కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ అయోధ్యలో రామమందిరాన్ని సందర్శించి దేవుడికి నమస్కరించారు. కేరళ రాజ్ భవన్, గవర్నర్ రామమందిరాన్ని సందర్శించి దర్శనం చేసుకున్నారని పేర్కొంటూ X...