OIP (7)
Odisha

ఒడిశా ఎన్నికల్లో బీ.జే.డీ. గెలుపుపై వీ.కే. పాండియన్ వ్యాఖ్యలు…

ఒడిశాలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయంపై బీ.జే.డీ. నాయకుడు వీ.కే. పాండియన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… ప్రజలు బీ.జే.డీ. పై...
th (2)
Uttar Pradesh

యుపిలో ఓటు వేసిన వీడియో కేసులో అమన్‌ అరెస్ట్…

యూ.పీ. లోని భారతీయ జనతా పార్టీ కి ఎనిమిది సార్లు ఓటు వేసిన వీడియో వైరల్ కావడంతో అమన్‌ను ఉత్తరప్రదేశ్‌లోని ఎటా నుండి అరెస్టు చేశారు. రాష్ట్ర...
OIP (3)
Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ శాఖ హెచ్చరిక… భారీ వర్షాలు కురిసే అవకాశం…

ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి, పార్వతీప్రాం మాన్యం, పల్నాడు, ప్రకాశం, శ్రీ సత్యసాయి, అల్లూరి సీతారామరాజు, వైఎస్‌ఆర్‌, అన్నమయ్య, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ...
WhatsApp Image 2024-05-17 at 7.12.35 PM
Kakinada

కాకినాడ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షునిగా కె.వి. భద్రరావు…

కాకినాడ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షునిగా కె.వి. భద్రరావు ఎంపికయ్యారు. 2024-25 ఏడాదికి జరిగిన ఈ ఎన్నికల్లో అర్హులైన 980 మంది ఓటర్లకు గాను 680 మంది తమ...
6e0b8c27-9dea-4533-88dd-b24a39640f00
Kakinada

కాకినాడ రహదారులను పునః నిర్మాణం చేయాలి…

కాకినాడ నగరంలో పలు ప్రధాన రహదారులు శిథిలావస్థకు చేరాయని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. ఆ రోడ్లను భాగుచెయ్యకుంటే మరింత పాడయ్యే పరిస్థితి ఏర్పడుతుందని సామాజిక వేత్త...
WhatsApp Image 2024-05-16 at 12.49.44 PM
Kakinada

ఆర్వో ప్లాంట్లు మూసివేతతో సామర్లకోట పట్టణ ప్రజల ఇక్కట్లు…

సామర్లకోట పట్టణ ప్రజలకు మునిసిపాలిటీ వాటర్ ప్లాంట్ నుంచి క్లోరినేషన్ త్రాగునీటిని సరఫరా చేయకపోవడం, మరో పక్క మునిసిపల్ ఆర్వో వాటర్ ప్లాంట్లు మూసివేతకు గురికావడం కారణంగా...
maxresdefault (4)
Andhra Pradesh

యుద్ధ ప్రాతిపదికన కాలువలకు మరమ్మతులు చేపట్టాలి…

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కాలువల నిర్వహణ పనులపై గత అయిదేళ్లుగా దృష్టిపెట్టలేదని జనసేన అధినేత పవన్ కళ్యాన్ అన్నారు. సాగు నీటి అవసరాలు తీర్చే కాలువలు, వాటికి...
FuqYuWuakAAz7T2
Chhattisgarh

నక్సల్స్ ప్రధాన స్రవంతిలో చేరాలి… -డివై సిఎం విజయ్ శర్మ-

ఛత్తీస్‌గఢ్ ఉపముఖ్యమంత్రి నక్సల్స్‌ను కలిసి సమాధానాలు కనుగొనడానికి పరిపాలనతో చర్చలు జరపాలని కోరారు. బీజాపూర్‌లో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్ ఫలితంగా పన్నెండు మంది నక్సలైట్లు మరణించిన కొద్ది...
n
Kakinada

పిఠాపురంలో జనసేనలో చేరిన 200 కుటుంబాలు…

పిఠాపురంలో వై.ఎస్.ఆర్.సీ.పీ. కి భారీ షాక్ తగిలింది. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం తాటిపర్తి నుంచి వై.సీ.పీ. పార్టీ కి చెందిన నాయకులు గొండవరపు నూకరాజు ఆధ్వర్యంలో...
BB1m4WVo
Kerala

అయోధ్య రామమందిరాన్ని సందర్శించి కేరళ గవర్నర్…

కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ అయోధ్యలో రామమందిరాన్ని సందర్శించి దేవుడికి నమస్కరించారు. కేరళ రాజ్ భవన్, గవర్నర్ రామమందిరాన్ని సందర్శించి దర్శనం చేసుకున్నారని పేర్కొంటూ X...