మిచౌంగ్ తుఫాన్ వల్ల కాకినాడ పరిసర ప్రాంతాల్లు నీటిమునిగాయి. గత మూడు రోజులనుంచి ఎడతెరుపు లేకుండ వర్షం కురవడంతో కాకినాడ లో పలు ప్రాంతాల్లు జల సంద్రాన్ని...
తీవ్రతుఫాను మిచౌంగ్ తీరం దాటిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మంగళవారం మధ్యాహనం 12:30 నుంచి 2:30 గంటల మధ్యలో బాపట్ల సమీపంలో తీరం...
ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పారదర్శకమైన, దోష రహిత ఓటర్ల జాబితాను రూపొందించడమే లక్ష్యమని కాకినాడ సిటీ నియోజకవర్గ ఈ.ఆర్.వో., నగరపాలక సంస్థ కమిషనర్ సీ.హెచ్. నాగ...
మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో సామర్లకోట మండల పరిధిలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. గత రెండు రోజులుగాఎడతెరుపు లేకుండ కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనేక ప్రాంతాలు నీటిమయమయ్యాయి....
తుఫాన్ ప్రభావానికి గురయిన ప్రాంతాలలో అధికారుల బృందాలను నియమించి నిరంతంగా పర్యవేక్షిస్తున్నామని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. ఎప్పటికప్పుడు నివాస యోగ్యమైన ప్రాంతాలలో ముంపు నివారణకు,...
ప్రభుత్వ కార్యాలయాలను విశాఖపట్నానికి తరలించడంపై ఏపీ హైకోర్టు లో రిట్ పిటిషన్ దాఖలైంది. రాజధాని రైతులు గద్దె తిరుపతిరావు, మాధల శ్రీనివాసరావు, వలపర్ల మనోహర్ హైకోర్టును ఆశ్రయించారు....
మీచౌంగ్ తుఫాను ప్రభావంతో ముంపునకు గురైన కుటుంబాలకు సామర్లకోట కు చెందిన ఎస్కే బాయ్స్ ఆధ్వర్యంలో కూరగాయలు, కిరాణా సామాగ్రి పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. సామర్లకోట పట్టణంలో...
మిచౌంగ్ తూఫాన్ తో కృష్ణాజిల్లా లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు ఎడతెరుపులేకుండా కురుస్తూనే వున్నాయి. ఈ ప్రభావం తో కృష్ణాజిల్లా మొత్తం జలదిగ్బంధం అయ్యింది. జిల్లాలో...
ఆంధ్రప్రదేశ్ కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గా రాజమండ్రి వై.ఎస్.ఆర్.సీ.పీ. ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు యువ కాపునాడు రాష్ట్ర అధ్యక్షులు ముద్దాల తిరుపతిరావు అను బాబు బాధ్యతలను చేపట్టారు....
మిచౌంగ్ తఫాన్ ప్రభావం వల్ల తమిళనాడు రాష్ట్రం లో భారీ నుంచి అతి భారీ గాలులతో కూడిన వర్షాలు కురుస్తునేవున్నాయి. దీని వలన తమిళనాడులో రాకపోకలు నిలిచిపోయాయి....