రాజస్థాన్ రష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నకల్లో కాంగ్రెస్ పార్టీ ను ఓడించి బీ.జే.పీ. పార్టీ విజయం సాదించి అధికారాన్ని చేజిక్కించుకుంది. తదనంతరం 12 రోజుల తర్వాత తొలిసారిగా...
కాకినాడ సిటీ సిద్ధార్థ నగర్లో జనసేన పార్టీ కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తలాటం సత్య, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ, సంయుక్త కార్యదర్శి బడే...
రాజస్థాన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీ.జే.పీ. నాయకుడు భజన్ లాల్ శర్మ ఎంపికయ్యారు. ఆయన జైపూర్లో పి.ఎం. నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీ.జే.పీ.అధ్యక్షుడు...
భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో కోవిడ్ కేసులు కలకళం కేపుతున్నాయి. కోవిడ్ కేసులుతో కేరళ జనం భయాందోళనలకు గురవుతున్నారు. యాక్టివ్ కేసులు ఒక నెలలో 33 నుండి 768కి...
ఇటీవల, తెలంగాణాలో కాంగ్రెస్ ర్యాలీలో జమీర్ వ్యాఖ్యలు వివాదానికి దారితీసాయి. హౌసింగ్ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి బిజెడ్ జమీర్ అహ్మద్ ఇటీవల చేసిన “ముస్లిం...
కేరళ రాష్ట్రంలో మరలా మూడు కోవిడ్-19 మరణాలు నమోదయ్యాయి. కోవిడ్ కేసుల పెరుగుదల వల్ల రాష్ట్రంలో ఇన్ఫెక్షన్ కారణంగా మరణాలు నమోదయ్యాయి. గత 10 రోజుల్లో రాష్ట్రంలో...
ఏలూరు జిల్లా లో కుక్కునూరు మండలం అంగన్వాడీ సమస్యలపై సి.ఐ.టి.యు. ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. నిరసన ప్రకటిస్తుంటే అధాకారులు వారిని బెదిరించడం దుర్మార్గమని సి.ఐ.టి.యు. మండల కార్యదర్శి...
రామచంద్రపురం పటణంలో కిర్లంపూడి గ్రామంలో మెగా డెంటల్ మెడికల్ క్యాంపు నిర్వహించారు. రామచంద్రపురానికి చెందిన తుమ్మలపల్లి సత్యనారాయణ, భూపతి చారిటబుల్ ట్రస్ట్, రాజానగరం జి.ఎస్.ఎల్. డెంటల్ హాస్పిటల్...
అంబెద్కర్ కోనసీమా జిల్లా అమలాపురంలో కొత్తగా ఏర్పాటుచేసిన షాపింగ్ మాల్స్ పరిసర ప్రాంతంలో ట్రాఫిక్, పార్కింగ్ ఏర్పాట్లును డి.ఎస్.పి., మున్సిపల్ కమిషనర్, టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్...