కాకినాడ జిల్లాలో ఆయా ప్రదేశాల్లో పనిచేస్తున్న తొమ్మిది మంది ఎస్.ఐ. లను బదిలీ చేస్తున్నట్లు ఎస్.పీ. సతీష్ కుమార్ ఉత్తర్వులను జారీ చేశారు. వీఆర్లో ఉన్న ఎం.వీ.వీ....
కాకినాడ సిటీ జగన్నాథపురంలో వంగవీటి మోహన రంగా 35వ వర్థంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ లారీ యూనియన్ అధ్యక్షుడు దుగ్గన బాజ్జీ, వాసిరెడ్డి...
డా. బి.ఆర్. అంబేధ్కర్ కోనసీమజిల్లా రామచంద్రపురంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్, అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ స్వాతి...
డాక్టర్ బీ.ఆర్. అంబేత్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గంలో మున్సిపాల్ కాంట్రక్టర్ వర్కర్లు సీ.ఐ.టీ.యూ. ఆధ్వర్యంలో సమ్మె నింర్వహించారు. రాష్ట్ర ముఖ్య మంత్రి ఎన్నికల ముందు తమకిచ్చిన...
అస్సాంలో అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ముఖ్య అతిథిగా విచ్చేశి ఆయనకు నివాళు అర్పించారు....
కేరళ రాష్ట్రంలో కేబినెట్ మంత్రులుగా కాంగ్రెస్ (ఎస్) నాయకుడు కదన్నపల్లి రామచంద్రన్, (బి) నాయకుడు కే.బీ. గణేష్ కుమార్ డిసెంబర్ 29వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు...
గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఆంధ్ర ప్రదేశ్ ఫిలిం డెవలప్ మెంట్ ఆధ్వర్యంలో నంది నాటకోత్సవ వేడుకలు నిర్యహిస్తున్నారు. 1200 మంది నాటక రంగ కళాకారులు ఈ...
ఈనెల 26న వంగవీటి మోహన్ రంగా జన్మదినవేడుకల సందర్భంగా కాకినాడ అచ్చంపేట సెంటర్లో నిర్వహించ తలపెట్టిన రంగానాడు కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు రంగానాడు రాష్ట్ర నాయకులు మంచాల...