తెలుగుదేశం హయాంలో చేపట్టిన నిర్మాణాలను వైసీపీ ప్రారంభిస్తుందని కాకినాడ మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాల్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్...
మొదటి ప్రభుత్వంలో ఎయ్యి రూపాయలు పెంచుతున్నట్టు జనవరిలోచెప్పారూ… ఫిబ్రొరిరిలో వేసారు. ఇప్పుడేంది జగన్ సారూ… మీరు 2019 ఎన్నకల్లో మూడు వేలు ఇత్తామని చెప్పి ప్రతీ ఏడాదీ...
కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కోట్లకు కోట్ల రూపాయలు స్వాహా చేసేశారని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆరోపించారు. టీడీఎస్ బాండ్ల...
కొత్త కేబినెట్లో మాజీ సి.ఎం. రాజేకు ఎదురుదెబ్బ తగిలింది. రాజాస్థాన్ రాష్ట్రంలో బి.జె.పి. కి చెందిన భజన్ లాల్ శర్మ తన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసిన తర్వాత...
గ్రామీణ స్థాయి క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికితీసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం – ఆంధ్ర కార్యక్రమాన్ని గ్రామీణ క్రీడాకారుల్లో రెట్టించిన ఉత్యాహం కనిపిస్తుంది. దీనిలో...
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి జనవరి 3వ తేదీన జిల్లా కేంద్రం కాకినాడ రానున్నారని సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు....
కాకినాడ నగరంలో కొండయ్యపాలెం రూ. 50 లక్షల ప్రభుత్వ నిధులతో నిర్మాణం చేయనున్న సచివాలయ భవనం భూమి పూజ కార్యక్రమానికి కాకినాడ ఎంపీ వంగ గీతవిశ్వనాథ్, ఎమ్మెల్యే...