కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదురుగా ప్రసన్న విగ్నేశ్వర ఫంక్షన్ హాల్లో పార్టీ శ్రేణులతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి...
కాకినాడ నగరంలో నాలుగు రోజులుగా చుక్క తాగునీరు లేక ప్రజలు అల్లాడి పోతుంటే జిల్లా యంత్రాంగం పట్టించుకోవడం లేదని తెలుగు దేశం పార్టీ మాజీ కార్పొరేటర్లు ఓమ్మీ...
రాజ్యాంగం నుండి సెక్యులర్ అనే పదాన్ని తొలగించి హిందూ దేశంగా ప్రకటించాలని బి.జె.పి. ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ క్రైస్తవ, ముస్లిం మతాల నాయకులు ఫిబ్రవరి 10న...
తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన వేడుకలను కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వణమాడి కొండబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య...
శారీరక మార్పుల్లో సంభవించే అనేక రకాల కొత్త కొత్త రోగాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ముఖ్యంగా వయస్సు మళ్ళిన వారు ఎముకులు, కీళ్ళ సంబంధిత వ్యాధుల భారిన పడి...
తీర ప్రాంత మత్స్యకారుల జీవితాలను చిన్నాభిన్నం చేసే విధంగా బహుళ జాతి కంపెనీలు వ్యవహరిస్తున్నాయి. ఆయా కంపెనీలు కార్యకలాపాలలో భాగంగా వెదజల్లే కాలుష్య వ్యర్ధాలు మూలంగా తీర...
రాముడి జన్మభూమి అయిన అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్టను పురస్కరించుకుని కాకినాడ మార్వాడి సమాజం ఆధ్వర్యంలో నిర్వహించిన రామరాజ్య శోభాయాత్ర అత్యంత ఉత్సవ వాతావరణంలో భారీ...
కాకినాడ నగరంలో కలెక్టర్ కార్యాలయంలో స్పందన కార్యక్రమం యధావిధిగా నిర్వహించారు. ఈ స్పందన కు అధిక సంఖ్యలో అర్జీదారులు తమ సమస్యలను జిల్లా అధికారులకు విన్న వించుకున్నారు....