అస్సాం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుని రాజకీయ సలహాదారుగా ప్రొడ్యూత్ బోరా నియమితులయ్యారు. అస్సాం పీ.సీ.సీ. ప్రెసిడెంట్ భూపేన్ కుమార్ బోరా ఆఫీస్ ఆర్డర్ ద్వారా ఈ...
కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి శానిటేషన్ వర్కర్లు గత నెల రోజులు పైగా ఆందోళన చేసిన సోమవారం ఉదయం ఎమర్జెన్సీలు మినహాయించి సమ్మె చేపట్టిన విషయం తెలిసిందే....
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 34వ జాతియ రహదారి పై ప్రయానిస్తున్న బండిని అటువైపుగా వెళ్తున్న ఒక లారీ అదుపుతప్పి ఆ బండిని...
కాకినాడ ఆమ్ ఆద్మీపార్టీ జిల్లా కన్వీనర్ నరాల శివ మత్స్యకార సమస్యలపై, కేజీ బేసిన్ గ్యాస్ వెలికితీత పై జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో ఓఎన్జిసి...
ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్దమని వాటి వివరాలు తక్షణమే కోర్టుకు, ఎలక్షన్ కమిషన్ కు ఇవ్వాలని అత్యున్నత నాయస్థానం తీర్పు ఇచ్చి 20 రోజుల లోపు వివరాలు...
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఫిరోజాబారద్ నగరంలో ఉన్న హన్సావాహిని పాఠశాలలో 2వ తరగతి చదువుతున్న విద్యార్థి హటాత్తుగా గుండెపోటుతో క్రింద పడి అక్కడిక్కడే...
కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో యు. కత్తపల్లి లో గడపగడప కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్య్రమంలో వై.ఎస్.ఆర్.సీ.పీ. ఎం.పీ. వంగా గీత ముఖ్య అతిథిగా విచ్చేసారు....
హర్యానా ప్రజలు బీ.జే.పీ. ని భారీ మెజార్టీతో గెలిపించడం అలవాటు చేసుకున్నారని బీ.జే.పీ. జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గీయ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ హామీపై...
ప్రముఖ భారతీయ నటుడు కమల్ హాసన్ తమిళనాడు రాష్ట్రంలోని డీ.ఎం.కే. పార్టీ కూటమిలో చేరారు. అయితే తాను కాని తన పార్టీ కాని ఎన్నికల్లో పోటీచేయడంలేదని అన్నారు....
కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో రెండు రోజుల పర్యటన నిమిత్తం వారణాసి చేరుకున్నారు. సమాచార మరియు ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్...