కాకినాడ పార్లమెంట్ జనసేన పార్టీ అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఇంట పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలతో సందడి వాతావరణం నెలకొంది. కాకినాడ అశోక్ నగర్లో ఉన్న...
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీ.జే.పీ. కీలక ఘట్టాన్ని ఎదుర్కొంటోంది. రాష్ట్ర అధ్యక్షురాలు డి. పురంధేశ్వరి, అభ్యర్థుల ఎంపిక, నియోజకవర్గాల కేటాయింపులో సంక్లిష్టతలను నిర్వహించడంలో...
కాకినడ రూరల్ మండలంలో వై.సీ.పీ. పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. తూరంగి గ్రామానికి చెందిన వై.సీ.పీ. పార్టీ కార్యకర్తలు, నాయకులు 100 మంది జనసేన పార్టీలోకి...
కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో రోగులకు భోజనం తయారుచేసి వడ్డించే మెస్ వర్కర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం వై. శంకర్ అధ్యక్షతన జి.జి.హెచ్. లో నిర్వహించడం...
తమిళనాడులోని 39 లోక్సభ నియోజకవర్గాలకు బీ.జే.పీ. నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఎన్.డీ.ఏ. గురువారం సీట్ల పంపకాన్ని ఖరారు చేసింది. మొత్తం 39 స్థానాల్లో బీ.జే.పీ. 20...
కర్ణాటక మాజీ మంత్రి శివానంద్ పాటిల్ కుమార్తె సంయుక్తా పాటిల్ కు కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం టిక్కెట్ ఇస్తుందన్న వార్తలపై జెడ్పీ మాజీ అధ్యక్షురాలు వీణా కాశప్పనవర్...
క్రోధి నామ సంవత్సర ఉగాది పురస్కారంగా రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ సేవాపతకం అందుకుంటున్న కాకినాడ జిల్లా అడిషనల్ ఎస్.పి. ఎం.జె.వి. భాస్కరరావు కి పౌరసంక్షేమ సంఘం అభినందనలు...
ఎన్నికలు సమీపిస్తుండడంతో కాకినాడ జిల్లాలో జగ్గంపేట మండలంలో గల మల్లిసాల గ్రామానికి చెందిన పలువురు వై.ఎస్.ఆర్.పీ. నాయకులు టీ.డీ.పీ. లో చేరారు. నవీన్ సమక్షంలో వారికి పార్టీ...
రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండడంతో 144 సెక్షన్ అమలవుతోందని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేశ్కుమార్ మీనా మీడియా సమావేశంలో అన్నారు. ఎలాంటి కార్యక్రమం అయినా అనుమతులు తీసుకోవాల్సిందేనని...
బీహార్ రాష్ట్రంలో దారుణ విషాదం చోటుచేసుకుంది. మోతిహారి లనే గ్రామంలో నివసిస్తున్న భార్యభర్తల పైన పొరిగింటిలో నివాసముంటున్న ఒక వ్యక్తి దాడి చేసి తన చేతిలో ఉన్న...