images (13)
Andhra Pradesh

రాజమండ్రి బ్రిడ్జిపై రాకపోకలు ప్రారంభం…

రాజమండ్రి రోడ్ కం రైల్వే బ్రిడ్జిపై వాహనాల రాకపోకలను అధికారులు ప్రారంభించారు. ఈ మేరకు ఈ బ్రిడ్జిపై ఇటీవల మరమ్మత్తు పనులు నిర్వహించిన నేపథ్యంలో పలు వాహనాల...
WhatsApp Image 2023-11-07 at 7.50.07 PM
Kakinada

ప్రతిపక్ష నాయకులు ప్రభుత్వంపై బురద జల్లడం మానుకోవాలి… -హోం మంత్రి తానేటి వనిత-

రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న ప్రభుత్వం చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన రావడంతో ప్రతిపక్షం ప్రభుత్వం బురదజల్లే ప్రయత్నం చేస్తోందని, ప్రతి...
WhatsApp Image 2023-11-03 at 7.24.24 AM
Konaseema

ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు చేపట్టండి… – జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. నుపూర్...

ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ ప్రక్రియకు సంబంధించి గత సీజన్లో ఉత్పన్నమైన సమస్యలు మరల పునరావృతం కాకుండా పటిష్టమైన కార్యాచరణ ప్రణాళికలను రూపొందించి అమలు చేయాలని అంబేద్కర్‌...
WhatsApp Image 2023-11-03 at 7.00.16 AM
Kakinada

కాకినాడ స్మార్ట్‌ సిటీలో 10,000కు పైగా వీధి శునకాలున్నాయి… -కమిషనర్‌ నాగ నరసింహారావు-

కాకినాడ నగరపాలక సంస్థలో 10,000 పైగా వీది కుక్కలున్నట్టు ఇంచార్జి కమిషనర్‌ నాగ నరసింహారావు తెలియజేశారు. వీటికి ఏఆర్‌వీ వేక్సిన్‌ వేసే ప్రక్రియను త్వరలో ప్రారంభించనున్నట్టు ఆయన...
WhatsApp Image 2023-10-26 at 6.58.01 PM
Andhra Pradesh

మైక్రో అండ్ స్మాల్ మీడియo, ఎంటర్ప్రైజెస్ పథకం కింద ఔత్సాహిక పరిశ్రమలకు ప్రోత్సాహం…...

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మైక్రో అండ్ స్మాల్ మీడియoఎంట ర్ప్రైజెస్ పథకం కింద ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను అన్ని విధాల ప్రోత్సహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్...
OIP (5)
Andhra Pradesh

రోడ్ కం రైల్ వంతెన మరమ్మత్తుల కోసం నవంబర్ 10 వరకు మూసివేత...

రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ – తూర్పు గోదావరి జిల్లా – సెంట్రల్ క్యారేజ్‌వేకి మరమ్మతులు మరియు వయాడక్ట్ భాగం మరియు అప్రోచ్‌లతో సహా దెబ్బతిన్న సెకండరీ...
IMG_20231026_103335
Andhra Pradesh

గజపతినగరం ప్రాంతీయ ఆసుపత్రిలో చోటుచేసుకున్న విషాదం….

విజయనగరం జిల్లా గజపతినగరం ప్రాంతీయ ఆసుపత్రిలో విషాదఘటన చోటుచేసుకుంది. పండంటి బిడ్డకు జన్మనీయాల్సిన తల్లి, కడుపులో బిడ్డతో పాటు కనుమూసింది. నిండు గర్భిణీ మృతిపై కుటుంభ సభ్యులు...
1000041012
Kakinada

శ్రీనగర్ సదస్సుకు కమిషనర్ నాగ నరసింహారావు…

కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో శ్రీనగర్ లో రెండు రోజులపాటు జరగనున్న స్మార్ట్ సిటీల వర్క్ షాప్ లో పాల్గొనేందుకు కాకినాడ స్మార్ట్...
WhatsApp Image 2023-10-25 at 7.03.13 PM
Andhra Pradesh

దీపావళి పండుగకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి… జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా

రానున్న దీపావళి పండుగను సురక్షితమైన వాతావరణంలో జరుపుకునేలా ప్రమాదాలకు తావులేని పటిష్టమైన ఏర్పాట్లు, జాగ్రత్తలతో బాణాసంచా విక్రయాలను అనుమతించాలని జిల్లా కలెక్టర్ డా. కృతికా శుక్లా అధికారులను...
1000040857
Andhra Pradesh

రాయల్ కాపునాడు కాకినాడ పార్లమెంట్ అధ్యక్షుడిగా అడపా సోమేశ్వరావు…

రాష్ట్రంలో రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో కరువు విలయతాండవం చేస్తుందని వలసలు ఎక్కువవుతున్నాయని ఉపాధి లేక కాకినాడ సెజ్ ప్రాంతాల్లో వలసలు పెరిగాయని వీటిని వెంటనే అరికట్టాలంటే గ్రామీణ...