sana
Kakinada

క్రీడాకారులకు క్రీడా సామాగ్రి పంపిణీ చేసిన సానా సతీష్ ఫౌండేషన్…

కాకినాడలోని శాంతినగర్ లో ఉన్న సానా సతీష్ బాబు ఫౌండేషన్ కార్యాలయంలో వేళంగి గ్రామానికి చెందిన క్రీడాకారులకు క్రీడా సామాగ్రి పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో...
chandra
Andhra Pradesh

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ను కలిసిన ఏ.పీ. సీ.ఎం. …

కేంద్ర బడ్జెట్‌ సమర్పణకు ముందు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఎన్‌ చంద్రబాబు నాయుడు శుక్రవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. అప్పుల భారంతో ఉన్న రాష్ట్రానికి...
WhatsApp Image 2024-07-02 at 7.29.32 PM
Konaseema

కొనసీమ జిల్లా కొత్త కలెక్టర్ గా రావిరాల మహేష్ కుమార్…

డాక్టర్ బీ.అర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్త కలెక్టర్ గా రావిరాల మహేష్ కుమార్ ను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. 2016 ఐ.ఏ.ఎస్. బ్యాచ్ కు...
5b71512a0e3a706395508ec8_1534153002380
Kakinada

స్మార్ట్ సిటీ స్కేటింగ్ టెండర్ల పై విచారణ జరపాలి…

కాకినాడ నగరంలో రూ. 9 కోట్లు వ్యయంతో నిర్మించిన కుళాయి చెరువు ఈశాన్యం ఆవరణలోని వై.ఎస్.ఆర్. ఇండోర్ స్కేటింగ్ సెంటర్ షెడ్ నిర్వహణ ను దాదాపు రూ....
mo
Andhra Pradesh

ఏ.పీ. అభివృద్ధికి టీడీపీ, బీజేపీలు కలిసి పనిచేస్తాయి…

భారతదేశ ప్రగతికి, ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి బీ.జే.పీ., టీ.డీ.పీ. లు కలిసి పనిచేస్తున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కె. రామ్‌మోహన్‌ నాయుడు,...
Property-tax-e1438156901166
Kakinada

ఇంటిపన్నులో రాయితి కల్పించాలి… -పౌరసంక్షేమ సంఘం-

ఏ.పీ. లో ఆస్తి పన్నుల చెల్లింపు గడువు జూన్ నెలతో ముగుస్తున్నందున 10శాతం రాయితీతో పన్నులు చెల్లించే వెసులుబాటు కల్పించాలని పౌర సంక్షేమ సంఘం ప్రభుత్వం కోరింది....
kkd
Kakinada

కాకినాడ మాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సు…

కాకినాడ రూరల్లో థర్డ్ ఆంధ్రా గర్ల్స్ బెటాలియన్ కాకినాడ ఆధ్వర్యంలో అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రవాణా...
kkd
Kakinada

మురుగు బురద సిటీగా తయారయ్యిన కాకినాడ…

కాకినాడ వీధుల్లో కాల్వలు ప్రవహించక పోవడం వలన కురుస్తున్న వర్షాలకు మురుగు బురద పలు వ్యర్థాలతో రోడ్ల మీదకు చేరుతున్న దుస్థితి తీవ్రంగా ఉందని పౌర సంక్షేమ...
kakinada
Kakinada

కాకినాడ స్మార్ట్ సిటీలో గణేశ ఉత్సవ సమితి సమావేశం…

స్మార్ట్ సిటీలో సెప్టెంబర్7నుండి క్రోధి నామ సంవత్సర గణపతి నవరాత్రి ఉత్సవాలు 16న గణేశ నిమజ్జనం వేడుక జరుగుతుందని నగర గణేశ ఉత్సవ సమితి ప్రకటించింది. శనివారం...
chandrababu-naidu-1548839707
Andhra Pradesh

ఏ.పీ. ల 19 మంది ఐ.ఏ.ఎస్. లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు…

ఆంధ్రప్రదేశ్‌లో 19 మంది సీనియర్‌ ఐ.ఏ.ఎస్‌. అధికారులను బదిలీ చేశారు. చీఫ్ సెక్రటరీ నీరభ్ కుమార్ ప్రసాద్ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. 2004 బ్యాచ్ ఐ.ఏ.ఎస్....