WhatsApp Image 2024-01-06 at 4.15.17 PM
Kakinada

సీ.ఎం. పర్యటనతో కాకినాడకు రూ. 2 కోట్లు వృదా… -మాజీ ఎమ్మెల్యే కొండబాబు-

తెలుగుదేశం హయాంలో చేపట్టిన నిర్మాణాలను వైసీపీ ప్రారంభిస్తుందని కాకినాడ మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు) విమర్శించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లోని కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌...
WhatsApp Image 2024-01-06 at 3.56.28 PM
Andhra Pradesh

నాలుగున్నారేళ్లలో పెంచింది ఇంతేనా..!!!

మొదటి ప్రభుత్వంలో ఎయ్యి రూపాయలు పెంచుతున్నట్టు జనవరిలోచెప్పారూ… ఫిబ్రొరిరిలో వేసారు. ఇప్పుడేంది జగన్‌ సారూ… మీరు 2019 ఎన్నకల్లో మూడు వేలు ఇత్తామని చెప్పి ప్రతీ ఏడాదీ...
WhatsApp Image 2024-01-06 at 3.42.09 PM
Kakinada

దొంగబిల్లులతో రూ.108 కోట్లు స్వాహా….

కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి కోట్లకు కోట్ల రూపాయలు స్వాహా చేసేశారని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఆరోపించారు. టీడీఎస్‌ బాండ్ల...
Kakinada

ఘనంగా సంక్రాంతి సంభరాలు…

కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి సంభరాల్లో మహిళలు, పిల్లలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
WhatsApp Image 2023-12-29 at 4.16.53 PM
Kakinada

షోకాజ్ నోటీసులు ధగ్నం చేసిన సమగ్రశిక్షా ఉద్యోగులు…

తమ న్యాయమయిన డిమెండ్ లను నెరవేర్చమని గత 10 రోజులుగా సమ్మె చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఏ.పీ. ప్రభుత్వం నోటీసులు ఇవ్వడం ద్వారా, మెమోలు పంపడం...
WhatsApp Image 2023-12-28 at 1.45.56 PM
Konaseema

క్రికెట్‌ ఆడిన జిల్లా కలెక్టర్‌…

గ్రామీణ స్థాయి క్రీడాకారుల నైపుణ్యాన్ని వెలికితీసేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం – ఆంధ్ర కార్యక్రమాన్ని గ్రామీణ క్రీడాకారుల్లో రెట్టించిన ఉత్యాహం కనిపిస్తుంది. దీనిలో...
jn
Kakinada

పించను పెంపు ఇక్కడి నుంచే ప్రారంభం… -ద్వారంపూడి-

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి జనవరి 3వ తేదీన జిల్లా కేంద్రం కాకినాడ రానున్నారని సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వెల్లడించారు....
vanga
Kakinada

50 లక్షల రూపాయల నిధులతో సచివాలయ నిర్మాణం…

కాకినాడ నగరంలో కొండయ్యపాలెం రూ. 50 లక్షల ప్రభుత్వ నిధులతో నిర్మాణం చేయనున్న సచివాలయ భవనం భూమి పూజ కార్యక్రమానికి కాకినాడ ఎంపీ వంగ గీతవిశ్వనాథ్, ఎమ్మెల్యే...
kakinada
Kakinada

కాకినాడ జిల్లాలో ఎస్.ఐ. లు బదిలీ… -బదిలీ అయిన ప్రదేశాలివే-

కాకినాడ జిల్లాలో ఆయా ప్రదేశాల్లో పనిచేస్తున్న తొమ్మిది మంది ఎస్.ఐ. లను బదిలీ చేస్తున్నట్లు ఎస్.పీ. సతీష్ కుమార్ ఉత్తర్వులను జారీ చేశారు. వీఆర్లో ఉన్న ఎం.వీ.వీ....
Kakinada

కాకినాడ సిటీలో వంగవీటి మోహన రంగా వర్థంతి కార్యక్రమం…

కాకినాడ సిటీ జగన్నాథపురంలో వంగవీటి మోహన రంగా 35వ వర్థంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ లారీ యూనియన్ అధ్యక్షుడు దుగ్గన బాజ్జీ, వాసిరెడ్డి...