శనివారం కాకినాడలోని జిల్లా టి.డి.పి. కార్యాలయంలో వనమాడి విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వనమాడి కొండబాబు మాట్లాడుతూ నగరపాలక సంస్థ పరిధిలో స్థానిక దుమ్ములపేట సమీప...
మహిళలకు అసలైన ఆర్థిక స్వావలంబన కలుగుజేసిన ఏకైక ప్రభుత్వం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. వైయస్...
దేశంలో వివిధ ప్రాంతాల విభిన్న సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దంపట్టెలా, భిన్నత్వంలో ఏకత్వం భారతదేశ పునాది అని రుజువు చేశారు ఈ చిన్నారులు. స్థానిక దుర్గాప్రసాద్ పబ్లిక్ స్కూల్...
14వ జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమాన్ని కాకినాడ నగర పాలక సంస్థ కమిషనర్ సీహెచ్ నాగనరసింహారావు అధ్యక్షతలో స్థానిక విక్టోరియా వాటర్ వర్క్స్ లోని స్మార్ట్ సిటీ...
కాకినాడ నగరంలో నాలుగు రోజులుగా చుక్క తాగునీరు లేక ప్రజలు అల్లాడి పోతుంటే జిల్లా యంత్రాంగం పట్టించుకోవడం లేదని తెలుగు దేశం పార్టీ మాజీ కార్పొరేటర్లు ఓమ్మీ...
రాజ్యాంగం నుండి సెక్యులర్ అనే పదాన్ని తొలగించి హిందూ దేశంగా ప్రకటించాలని బి.జె.పి. ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ క్రైస్తవ, ముస్లిం మతాల నాయకులు ఫిబ్రవరి 10న...