కాకినాడ నగర పాలక సంస్థ కమీషనర్ గా జె. వెంకటరావు నియమితులయిన విషయం తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించి శుక్రవారం కొండయ్య పాలెం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో...
జేఎన్టీయూకే లో నిర్వహించనున్న 10వ స్నాతకోత్సవానికి సంబంధించి ప్రతిష్టమైన ఏర్పాట్లను చేపట్టినట్లు జేఎన్టీయూకే వైస్ ఛాన్స్లర్ జి.వి.ఆర్ ప్రసాద్ రాజు తెలిపారు. జేఎన్టీయూకే వీసీ చాంబర్లో ఏర్పాటు...
కాకినాడ సిటీలో ఉన్న కుళాయిచెరువు వాటర్ వర్క్స్ ప్రాంగణాన్ని పరిశుభ్రంచేయించాలని కాకినాడ పౌరసంక్షేమ సంఘం కోరింది. ఈ సంందర్బంగా వారు మాట్లాడుతూ… రామారావుపేటవైపున ఉత్తరం నుండి దక్షిణం...
ధర్నాస్థలి అసౌకర్యా లపై సామాజిక వేత్త దూసర్లపూడి రమణ రాజు చేపట్టిన నిరాహారదీక్ష 4వరోజుకు చేరిన సందర్భంగా రాజకీయ పార్టీల ప్రజా సంఘాల అఖిలపక్ష బృందం కలెక్టరేట్...
కాకినాడ రూరల్ నియోజక వర్గంలో హుందా రాజకీయాలకు, ఆధ్యాత్మిక, సేవాభావా కార్యక్రమాల నిర్వహణకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ పలువురికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్న మహోన్నత వ్యక్తి కాకినాడ...
ధర్నా చౌక్ పై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని లేదా రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసేందుకు అనుమతించాలని కోరుతూ దుసర్లపూడి...
దేశానికి వెన్నెముకైన రైతులకు చట్టపరమైన పథకాలు అందించడంలో, సమాజంలో ఆడపిల్లలపై జరుగుతున్న ధాడులను ప్రాలద్రోలడంలో సమాచార హక్కు చట్టం న్యాయ పోరాట సమన్వయ కమిటీ కృషి చేస్తుందని...
ఫిబ్రవరి 4వ తేదీన విజయవాడలో జరిగే గ్రామీణ వైద్యుల రాష్ట్ర మహాసభ, ప్రపంచ కాన్సర్ దినోత్సవం వేడుకను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కాన్సర్ పై అవగాహన సదస్సు...
కార్పొరేషన్ సొమ్మును వక్ర మార్గాలలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దోచుకుంటున్నాడని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వర రావు (కొండబాబు) ఆరోపించారు....