శుభానికేతన్ స్కూల్ పై చర్యలు తీసుకోవాలి…రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి పండుగ సందర్భంగా స్కూల్ కు ఈ నెల 11నుండి 21 వరుకు సంక్రాంతి సెలవులు రాష్ట్ర ప్రభుత్వం...
కాకినాడ జిల్లాకు చెందిన కాజులూరు మండలం అయితపూడి గ్రామంలో కొల్లు వెంకన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా తొలత సంక్రాంతిని పురస్కరించుకొని...
ఆధ్యాత్మిక శక్తిపాతం అందించే అయ్యప్పదీక్ష మానవ కళ్యాణానికి మహత్తర సాధనమని భోగి గణపతి పీఠం వ్యవస్థాపక ఉపాసకులు దూసర్లపూడి రమణ రాజు పేర్కొన్నారు. యువకులు అయ్యప్ప దీక్ష...
కాకినాడ నగరంలో స్యయంభూ భోగిగణపతి పీఠం 17వవార్షికంగాత్రిమూర్త్యాత్మక స్వరూప స్వయంభూభోగి గణపతికి బ్రహ్మోత్సవఆరాధన తో మూడువేల మంది భక్తులకు భారీ అన్నసంతర్పణ నిర్వహించారు. తొలుతగా గోగు పిడకలు...
కాకినాడ జిల్లా గండేపల్లి మండలంలో ఘోర రోడ్డు ప్రామాదం చోటుచేసుకుంది. స్థానిక ఆదిత్య ఆస్పటల్ సమాపంలో మోటార్ సైకిల్ పై వెళుతున్న వ్యక్తిని లారీ ఢీ కొట్టింది....
కాకినాడ నగరంలో సూర్యారావుపేటలో దూసర్లపూడి వారివీధిలో 2008 జనవరి 14న స్వయంభువుగా భోగిమంటల్లో వెలిసి కాంస్య కవచంలో కొలువైన కాకినాడ భోగిగణపతికి వార్షిక భారీ అన్న సంతర్పణను...
కాకినాడ కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత విశేషాల ఫోటీ ప్రదర్శనను కాకినాడ జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ప్రారంభించారు. జనవరి 19న జరగబోవు...
సామర్లకోట రైల్వే స్టేషన్లో అసిస్టెంట్ పాయింట్స్ మాన్ గా పనిచేస్తున్న రాజేష్ కుమార్ సింగ్ కు సీనియర్ పాయింట్స్ మాన్ గా పదోన్నత స్థాయిని దక్కించుకున్నారు. దానితో...
కాకినాడలో జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వాసిరెడ్డి శివ కొత్త ఓటర్లను నమోదు చేయడంలో తగినన్ని పత్రాలు లేనందున బిఎల్వోలు ఓట్ల నమోదును జాప్యం చేస్తున్న...