దళిత ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం నేడు దళితులను నట్టేట ముంచి, దళితులను చంపిన వారికి వైసీపీ ప్రభుత్వం ఉన్నత పదవులు కనిపిస్తున్నాదని, మాజీ మంత్రివర్యులు...
రాష్ట్ర కాంగ్రెస్ కమిటీలో స్థానం సంపాదించుకున్న ముగ్గురు పార్టీ నాయకులను ఘనంగా సన్మానించారు. కాకినాడలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మట్టా శివప్రసాద్, రాష్ట్ర...
ఆంధ్ర ప్రదేశ్ ప్రజల రోగ్యమే లక్ష్యంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్...
ఆంధ్రప్రదేశ్ కు పట్టిన దుస్థితిని ప్రపంచ వ్యాప్తంగా వివరించాలని నారా లోకేశ్ భార్య నారా బ్రాహ్మిణి అన్నారు. టీ.డీ.పీ ఆధ్వర్యంలో జరుగుతున్న న్యాయానికి సంకెళ్లు అనే కార్యాక్రమంలో...
ఆంధ్ర రాష్ట్ర ప్రజలు జగన్ రెడ్డి అవినీతి అరాచక పాలనకు తెరదించి, సైకో ప్రభుత్వాని ఇంటికి సాగనంపడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు...
రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్నటీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి ఆరోగ్య పరిస్థితి పై ప్రభుత్వ వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయనకు ఆరోగ్య సమస్యలు తీవ్రంగా...
కాకినాడ స్మార్ట్ సిటీలో వీధిలైట్లు సైతం వెలగట్లేదని కాకినాడ నగర పాలక సంస్థ లోని పలు ప్రాంతాల వారు వాపోతున్నారు. ఏడు సంవత్సరాల కాలానికి ఏర్పాటు చేసిన...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మెహన్ రెడ్డి అక్టోబరు 16న విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోగ్రామ్ షెడ్యూల్ను ప్రభుత్వం జారీ చేసింది. ఉదయం...