అమలాపురం రూరల్ రోళ్లపాలెం లో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదం లో ఇల్లు కోల్పోయిన రాయుడు సత్యనారాయణ కుటుంభ సభ్యులకు 10,000 రూపాయలు, ఆర్థిక సహాయం మరియు నిత్యా...
రాయల్ కాపునాడు కాకినాడ పార్లమెంట్ అధ్యక్షునిగా అడపా సోమేశ్వరావు నియమితులయ్యారు. ఈ మేరకు రాయల్ కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు గంగల వీరాంజనేయులు ఆదేశాలతో రాష్ట్ర యూత్ అధ్యక్షుడు...
రాష్ట్రంలో పదో తరగతి ఉత్తీర్ణత శాతం దిగజారుతుండటం పట్ల బీజేపీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల కొరతే ప్రధాన కారణమని ఆరోపించింది. ఈ...
విజయ దశమి పర్వదినం రోజున యావద్దేశం రావణాశుర దహణం చేస్తుంటారు, అయితే ఆంధ్రప్రదేశ్లో జగనాసుర దహణం జరుపుకోవాల్సి వస్తోందని కాకినాడ నగర మాజీ మేయర్, కాకినాడ జిల్లా...
సమాజంలో ప్రధమ వైద్యుడు పారిశుధ్య కార్మికుడని, వీరి సేవలు సద్వినియోగం చేసుకోవడం ద్వారా సమాజంలో ఆరోగ్య సేవలు సాధించవచ్చునని మంత్రివ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ తెలిపారు. రామచంద్రపురం...
రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ గౌరవ మర్యాదలకు భంగం కలగకుండా హుందాతనంతో మెలిగేలా జనసేన పార్టీ కృషి చేస్తుందని జనసేన పార్టీ పి.ఎ.సి. సభ్యులు కాకినాడ సిటీ ఇంచార్జ్...
ముఖ్యమంత్రి వై.యస్. జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిందని రాష్ట్ర సి.ఆర్. మీడియా అకాడమీ చైర్మన్ శ్రీ కొమ్మినేని శ్రీనివాసరావు అన్నారు....