తెలంగాణా లో కొల్లాపూర్ లో ఇండిపెండింట్ గా పోటీ చేసిన బర్రెలక్క అలియాస్ శిరీషా జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ముందంజులో ఉంది.అక్కడ కాంగ్సెస్ నుంచి జూపల్లి కృష్ణారావు,...
పెదపూడి మండలం పెద్దాడలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యాక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యాక్రమానికి పెదపూడి మండలం మాజీ ఎమ్.ఎల్.ఏ. రామ కృష్ణారెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఆయన...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అనుబంధంగా కాకినాడ శాఖ ఆధ్వర్యంలో ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ దాసర పట్టాభి రామస్వామి, డి పి ఆర్ స్వామి విరాళా భాగస్వామ్యంతో...
వచ్చే ఎన్నికల్లో ఈ.వీ.ఎమ్. మిషన్ లను ఎలా ఉపయోగించాలనే విషయం పై కాకినడ జిల్లా జగ్గంపేట తాసిల్దార్ కార్యాలయంలో ఎర్పాటుచేసిన ఈ.వీ.ఎమ్. మిషన్ అవగాహన సదస్సును తాసిల్దార్...
తెలుగుదేశం పార్టీ యువనేత లోకేష్ ఆధ్వర్యంలో సాగుతున్న యువగళం పాదయాత్రకు కాకినాడ టీ.డీ.పీ. శ్రేణులు బ్రహ్మరథం పట్టారు. కాకినాడ పరిసర ప్రాంతంలోని చొల్లంగి విడిది కేంద్రం నుంచి...
యువగళం పాదయాత్రలో భాగంగా కాకినాడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అంబేద్కర్ ) రాష్ట్ర...
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయ సాధన దిశగా ప్రతి ఒక్కరు ఉన్నత విద్యను అభ్యసించిన యెడల అభివృద్ధి అనేది సాధ్యపడుతుందని ఆ దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్...
తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ కాకినాడలో శుక్రవారం చేపట్టిన యువగళం పాదయాత్ర అత్యంత ఉత్కంఠంగా కొనసాగుతోంది. ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల కోలాహలం నడుమ...