రాజనగరం మండలం రూపనగర్లో గడపగడప కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ నియోజకవర్గ ఎం.ఎల్.ఏ. జక్కంపూడి రాజా ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్బంగా ఆయన ఇంటింటికీ...
జనసేన, టీ.డీ.పీ. పార్టీల నాయకులు వై.సీ.పీ. లోకి చేరారు. సామర్లకోట మండలం వీకే రాయపురం గ్రామంలో జనసేన, టీ.డీ.పీ. పార్టీ నాయకులు సుమారు 100 వై.ఎస్.ఆర్.సీ.పీ. పార్టీ...
ఇటీవల పార్లమెంట్లో జరిగిన ఘటనపై తృణమూల్ కాంగ్రెస్ టి.ఎం.సి కీలక వ్యాఖ్యలు చేసింది. పార్లమెంట్లో భద్రతా ఉల్లంఘనలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమెండ్...
ఏ.పీ. అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సీ.ఐ.టీ.యు. కాకినాడ జిల్లా కమిటీ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా కేంద్ర మాజీ మంత్రి, సీ.డబల్యు.సీ. మెంబర్ ఎం.ఎం. పల్లం...
వై.సీ.పీ. పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయ కర్తల మార్పుపై టీ.డీ.పీ. అధినేత చంద్రబాబు ఎందుకు సతమతమవుతున్నారని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. గతంలో చంద్రగిరి...
అంగన్వాడి కార్యకర్తల సమస్యల నివారణ పై మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, తదితరులు అంగన్వాడీ సంఘాలు AITUC, CITU, IFTU నాయకులతో స్థానిక సచివాలయంలో...
పెద్దాపురం నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. వై.సీ.పీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ లోకు చేరారు. సామర్లకోట మండలంలో వెంకటకృష్ణరాయపురంకు చెందిన గొల్లపల్లి సర్వేశ్వరరావు, కుర్ర నారాయణస్వామి...
లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రజాదారన పొందుతుంది. టీడీపీ యువనేత లోకేష్ 223వ రోజు యువగళం పాదయాత్ర యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గంలో పంచదార్ల క్యాంప్ సైట్ నుంచి...