కాకినాడ రూరల్ పరిధిలో జనసేన పార్టీ బ్యానర్ల తొలగింపు వాగ్వివాదానికి దారితీసింది. కొందరు ప్రైవేటు వ్యక్తులు రంగరాయ మెడికల్ కాలేజ్ సమీపంలో బ్యానర్లు తొలగించడాన్ని జనసేన పార్టీ...
కాకినాడ సంత చెరువు ప్రాంగణంలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కాంస్య విగ్రహాన్ని కూల్చి వేసేందుకు వైకాపా పార్టీ నాయకులు కార్యకర్తలు చేస్తున్న విగ్రహ...
జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యాక్రమాన్ని ఘనంగా నిర్వహించి పార్టీ జెండాలు ఎగురవేశారు.దేశ అభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ కీలకపాత్ర పోషించిందని కేంద్ర...
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తొలిసారిగా అమలాపురం విచ్చేసిన సందర్భంగా ఈదరుపల్లి నుండి భారీ ర్యాలీగా పార్టీ కార్యాలయానికి తరలివెళ్లారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉపాధి...
కాకినాడలోని రామారావు పేటలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కార్యాలయాన్ని రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ప్రారంభించారు. ఈ కార్యాలయాన్ని ఆమె రిబ్బన్ కట్ చేసి...
2024 లో జరగబోయే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థులను గుర్తించే ప్రక్రియను టీడీపీ పార్టీ వేగవంతం చేసినట్లు తెలిపింది. సీట్ల కోసం జనసేన పార్టీతో చర్చలు జరపడంతో...
https://youtu.be/-tNjz7GUg54?si=nlOaQtHHjKop3inh ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు అభివృద్ధి సంక్షేమంతో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతుందని కాకినాడ ఎంపీ వంగ గీత విశ్వనాథ్,...
జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్వహించిన సదస్సులో ప్రజల సమగ్ర అభివృద్ధే అసలైన అభివృద్ధి అని తెలిపారు. ఇందుకు అనుగుణంగా గ్రౌండ్ లెవెల్లో రాష్ట్ర...
కాకినాడ వార్ఫ్ రోడ్డులోని పెట్రోల్ బంక్పై దాడి ఘటన కొత్త మలుపుతీసుకుంది. ఒకే సామాజిక వర్గం మధ్య అంతర్గత పోరులా తయారైంది. ఒకరిపై ఒకరు పరస్పర దూషణలకు...