రాష్ట్రంలో డ్రగ్స్ మరియు గంజా ఎక్కవ కావడంతో అరాచకాలు ఎక్కువవుతున్నాయని రాష్ట్ర తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. ఇటీవల ఒక మైనర్ దళిత...
2024 జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్వతంత్రంగా 290 స్థానాల్లోను పోటీ చేయాలని వ్యూహాత్మకంగా నిర్ణయించింది. జరిగిన అలయన్స్ కమిటీ సమావేశంలో ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాత ఈ...
తూరంగి గ్రామంలో మనందరం కలవాలి చంద్రన్నకు అండగా నిలవాలి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎం.ఎల్.ఏ. పిల్లి అనంత లక్ష్మి, రాష్ట్ర...
కేంద్ర ప్రభుత్వ పథకాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనింగా వ్యవహరిస్తుందని బీ.జే.పీ. రాష్ట్ర అధ్యక్షులు పురందేశ్వరి మండిపడ్డారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 22...
విద్యాశాఖలో కీలక విధులు నిర్వర్తిస్తున్న సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించడంలో వైకాపా ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ కేంద్రమంత్రి ఎం.ఎం. పల్లంరాజు అన్నారు....
మల్కిపురం మండల పరిధిలోని చింతలమోరి గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యాక్రమానికి కేంద్ర మంత్రిత్వ శాఖ...
మంగళగిరిలోని సెక్రటేరియట్ కార్యాలయం నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి జనవరి 1 విడుదల చేసేటువంటి మూడు వేల రూపాయల ఫించన్లపై ఎమ్మెల్యేలతో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఈ...
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వచ్చే ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో వైఎస్ఆర్ పింఛన్ కానుక, చేయూత, ఆసరా పథకాల కింద ఆర్థిక సాయం...