రాజకీయ అనుభవంతో కాపు రిజర్వేషన్ ఉద్యమ నాయకుడిగా ఏ.పీ. రాష్ట్రంలో గుర్తింపు పొందిన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గడచిన ఐదేళ్లుగా స్థబ్ధంగా ఉండటానికి కారణమేమిటని రాజకీయాల్లో...
డాక్టర్ బీ.ఆర్. అంబేత్కర్ కోనసీమ జిల్లా లో కపిలేశ్వరపురం మండలం వల్లూరులో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని అంగరంఘ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండపేట...
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలంలో ప్రజా దీవెన కార్యక్రమాన్ని ఘనంగా నిర్యహించారు. ఈ కార్యాక్రమానికి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేసి...
ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం సిరిపురం గ్రామంలో గల వై.సీ.పీ. మంత్రి బొత్స సత్యన్నారాయణ స్వగృహం నందు నిరుద్యోగ జే.ఏ.సీ. రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత కుమార్...
భారతీయ పారిశ్రామికవేత్త, రాజకీయ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ లోని నరసాపురం లోక్ సభ నియోజకవర్గం నుండి 17 వ లోక్సభలో పార్లమెంటు సభ్యుడిగా (ఎం.పీ.) పనిచేస్తున్న రఘురామకృష్ణంరాజు ను...
ప్రధానమంత్రి నరేంద్ర మోడి సత్యసాయి జిల్లా పాలసముద్రంలో పర్యటించనున్నట్టు వెళ్లడించారు. ఈ పర్వటనకు రాష్ట్ర గవర్నర్, రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా పాల్గొనే అవకాశం ఉన్నందుని తెలిపారు. ఇందులో...
ముద్రగడ నివాసంలో జనసేన నాయకులు బొలిశెట్టి శ్రీనివాస్ హాట్ కామెంట్స్ చేసారు. ముద్రగడ పై టీవీ-9 చేనల్ లో వై.సీ.పీ. లో చేరుతున్నట్టు ఆవాస్తవ ప్రచారాలు చేయడం...
కాకినాడ సీటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ఆరోపణలను ఖండించారు. కాకినాడలో అన్నీ డెవలప్ చేయగలిగామని, నీతో చర్చకువచ్చి నీ మైలేజ్...
రామవరం గ్రామానికి చెందిన వై.సీ.పీ. యువనేత వంటిపల్లి బాబ్జి టీ.డీ.పీ. పార్టీలోకి అధ్యక్షుడు జ్యోతుల నవీన్ సమక్షంలో చేరారు. బాబ్జికి జ్యోతుల పార్టీ కండువాను వేసి ఘనంగా...
తెలంగాణ రాష్ట్రంలో వై.ఎస్.ఆర్. పార్టీ వ్యవస్థాపకురాలు అధ్యక్షురాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సోదరి వై.ఎస్. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని వర్గాలు...