కాకినాడ జిల్లాకు చెందిన యూ. కొత్తపల్లి మండలం కొండెవరం గ్రామంలో నియోజకవర్గ నలుమూలల నుండి జనసేన పార్టీ నాయకులు గాది కొండబాబు గారి ఆద్వర్యంలో పిఠాపురం నియోజకవర్గ...
రాష్ట్రంలో ముఖ్యమంత్రి పరిపాలనను గాలికి వదిలేసారని అన్ని వర్గాల ప్రజలు రోడ్లు మీద ఉద్యమాలు నిర్వహిస్తున్నరాని జగన్ మాత్రం అసెంబ్లీ సీట్లు ఎవరకి ఇవ్వాలనే పనిలో ఉన్నారని...
తెలుగు సినీ సటుడు, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొనిదల నాగబాబు యూ.ఎస్. కు చెందిన ప్రవాసాంద్రులతో టెలి కాన్ఫరెన్స్ ను నిర్వహించారు. ఈ సందర్బంగా...
బలుగ, బలహీన వర్గాల ఆరాద్య దైవం, భారత రాజ్యంగ రూప కర్త బి.ఆర్. అంబేత్కర్ 125 అడుగుల విగ్రహీన్ని విజయవాడలో విగ్రహృవిష్కరణ రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్....
ఆంద్ర రాష్ట్రంలో విధుల్లో చేరని అంగన్వాడీలను తొలగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విధుల్లో చేరని అంగన్వాడీల తొలగింపునకు ప్రభుత్వం సంబందిత అధికారులు కలిసి నిర్ణయం తీసుకున్నారని...
డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో మలికిపురం మండలంలో రాజోలు నియోజకవర్గ కోర్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఆ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర బీ.జే.పీ. ఉపాధ్యక్షులు,...
రాష్ట్రంలో చేపడుతున్న కుల గణన సక్రమంగా నిర్వహించకపోతే కాపులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆంధ్ర కాపు సద్భావన సంఘం రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి యేసుదాసు పేర్కొన్నారు. గ్రామ...
మధురపూడి విమానాశ్రయంలో జ్యోతుల నేహ్రూ చంద్రబాబును మర్యాధపూర్వకంగా కలిసారు. రా కదిలి రా బహిరంగ సభను ఉమ్మడి తూర్పు గోదావరి జల్లాలో మండపేటలో ఘనంగా నిర్వహించారు. ఆ...