WhatsApp Image 2024-01-25 at 5.11.49 PM
Political

వైసీపీ ప్రభుత్వంలో అరాచక పాలన… -వైఎస్‌ షర్మిళ-

గురువారం కాకినాడలోని సూర్య కళామందిరంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్బంగా షర్మళా మాట్లాడుతూ… రాష్ట్రంలోని అధికార వైసీపీ ప్రభుత్వంలో రాక్షస పాలనలో సాగుతోందని...
WhatsApp Image 2024-01-25 at 12.20.01 PM
Political

రాజమండ్రి పరిసర ప్రాంతాలను పర్యటించిన మంత్రి…

వై.ఎస్.ఆర్.సీ.పీ. పార్టీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రి రూరల్ 18 వార్డులో ఉన్న కొండా వారి వీధి, పాలిక వారి వీధి, గుత్తులవారి...
WhatsApp Image 2024-01-25 at 7.29.27 AM
Political

కాంగ్రెస్‌ పార్టీ నేతల్లో నూతన ఉత్తేజం…

ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కోఆర్డినేటర్ కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ కే.బి.ఆర్ నాయుడు పర్యవేక్షణలో పి.సి.సి. చీఫ్ వై.ఎస్‌. షర్మిళ కాకినాడ పర్యటన సందర్భంగా...
WhatsApp Image 2024-01-24 at 9.17.36 PM
Political

జనసేన పార్టీలో చేరిన సినీ నటుడు, కొరియోగ్రాఫర్ చేరుక…

ఎస్వీబీసీ మాజీ చైర్మన్, ప్రముఖ సినీ నటుడు శ్రీ పృథ్వీరాజ్, ప్రముఖ సినీ నృత్య దర్శకుడు శ్రీ షేక్ జానీ మాస్టర్ లు జనసేన పార్టీలో చేరారు....
R (1)
Political

జగన్మోహన్ రెడ్డికి BC,SC,ST మైనార్టీ వర్గాల మద్దత్తు…

ఈ నెల 31న మంగళగిరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర ఏర్పాట్లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ...
WhatsApp Image 2024-01-24 at 10.56.32 AM
Political

వై.ఎస్. షర్మిలా రెడ్దీ వై.సీ.పీ. పై ఆగ్రహం…

వై.ఎస్.ఆర్. తెలంగలణ పార్టీ వ్యవస్తాపకురాలు, ఆంద్ర ప్రదేశ్ ఏ.పీ.సీ.సీ. చీఫ్ వై.ఎస్. షర్మిలా రెడ్దీ వై.సీ.పీ. ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్త చేశారు. విజయనగరంలో వై.సీ.పీ పార్టీ...
1083896-vijay-sai-reddy
Political

సామాజిక సాధికార యాత్రను విజయవంతం చేయండి…

గుంటూరు జిల్లాలోని విజయవాడ నగరoలోని మంగళగిరిలో ఈ నెల 31వ తేదీన మిద్దే సెంటర్ లో సామాజిక సాధికార యాత్ర మహాసభ జరుగుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...
OIP
Political

మంగళగిరిలో లోకేష్ ఓటమి తధ్యం… -విజయసాయిరెడ్డి-

గడిచిన చరిత్ర పరిశీలిస్తే మంగళగిరిలో గత రెండు దఫాలుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేస్తుంది. త్వరలో జరగనున్న ఎన్నికల్లోనూ తమ పార్టీ అభ్యర్థి గంజి చిరంజీవి...
jn
Political

తిరుపతిని పర్వటించనున్న వై.ఎస్. జగన్…

తిరుపలతి లో 24.1.2024 తేదీన జరగబోయే ఇండియా టుడే ఎడ్యుకేషన్‌ సమ్మిట్‌లో రాష్ట్ర ముఖ్య మంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి పాల్గొననున్నట్లు తెలిపారు. ఆయన రేపు...
WhatsApp Image 2024-01-23 at 4.24.59 PM
Political

78.94 లక్షల మందికి వై.ఎస్. ఆసరా…

ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లా ఉరవకొండలో వైఎస్సార్‌ ఆసరా నాలుగో విడత రాష్ట్ర స్ధాయి కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా ముఖ్య అతిథిగా రాష్ట్ర...