కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ… అర్థంలేని ఆరోపణలు, ఎదుట వ్యక్తిపై బురద...
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు నియోజకవర్గం మామిడికుదురు మండలం కరవాక గ్రామంలో జనసేన-టీ.డీ.పీ. ఆత్మీయ సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి జనసేన పార్టీ...
ఆదివారం తెనాలిలో నియోజకవర్గానికి చెందిన ముఖ్యనేతలతో జనసేన పీ.ఏ.సీ. ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ సమావేశం అయ్యారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అందరికీ దిశానిర్ధేశం చేశారు. ఈ...
అవినీతి, అరాచకం, దోపిడీ, విధ్వంసంతో కూడిన పాలన చేస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని తరిమికొట్టేందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు...
తిరుపతి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా APCC చీఫ్ వై.ఎస్. షర్మిలా రెడ్డి హాజరయ్యారు. ఈ...
ఏ.పీ. లో త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల దృష్ట్య భారతీయ జనతా పార్టీ ” పల్లెకు పోదాం” పేరుతో ఒక కార్యక్రమాన్ని రూపొందించింది. బీ.జే.పీ. జాతీయ అధ్యక్షులు...
తెలుగుదేశం పార్టీకి రోజు కోజుకి ప్రజాధారన పెరుగుతోంది. దానికి నిర్శనంగా తూర్పు గోదావరి జిల్లా లోని బిక్కవోలు మండలం పందలపాకలో టీ.డీ.పీ. పార్టీలోకి వై.సీ.పీ. నుంచి పలువురు...
ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుండడంతో సీ.బీ.ఐ. మాజీ జే.డీ. లక్ష్మీనారాయణ అధ్యక్షతన నడుస్తున్న జై భారత్ నేషనల్ పార్టీ తన మినీ మేనిస్టోను విడుదల చేసిందని...