కాకినాడ జిల్లాలో పిఠాపురం నియోజక వర్గం యానాదుల కాలనీలో 150 మంది వై.సీ.పీ. పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి చేరారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అధ్యక్షతన...
కర్ణాటక రాష్ట్ర సీ.ఎం. సిద్ధరామయ్య ఫిబ్రవరి 16న బడ్జెట్లో రాష్ట్ర వ్యాప్తంగా రామాలయాల పునరుద్ధరణ మరియు అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించే అవకాశం ఉందని సమాచారం. అధికారంలో...
ఒడిశాలో రూ.68,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. సంబల్పూర్లోని ఐ.ఐ.ఎం. యొక్క 400 కోట్ల శాశ్వత క్యాంపస్ను ప్రారంభించడంతో...
”కార్మిక కదిలి రా కర్షకా కలసిరా” టీ.ఎన్.టీ.సీ.యు. రాష్ట్ర అద్యక్షులు గొట్టుముక్కల రఘు రామరాజు సారథ్యం లో జరుగుతున్న చంద్రన్న కార్మిక చైతన్య బస్సు యాత్ర సుమారు...
ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా అధికారులు సక్రమంగా విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారిణి డా. కృతికాశుక్లా ఆదేశించారు. అమరావతి నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషన్...
అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ రెడ్డి సుబ్రహ్మణ్యం సహకారంతో రాయపురెడ్డి సురిబాబు (రాజా) కు ప్రజల్లో ఆదరణ పెరుగుతోంది. అన్ని మండల గ్రామాల్లో...
భారతీయ జనతాపార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన లాల్ కిషన్ అద్వానీ బీ.జే.పీ. ఎదుగుదలతో పాటు దేశ అభివృద్ధి లో కీలక పాత్ర పోషించారని బీ.జే.పీ. రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి...
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అంబాజీపేట మండలం కె. పెదపూడి గ్రామంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు పెదపూడి శ్రీనివాసరావు తన సమయ స్పూర్తితో, సమన్వయాలతో...
కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే కొండబాబు అవగాహన రహిత ఆరోపణలు ప్రజలు పట్టించుకోవలసిన అవసరం లేదని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం...