ఎంతో ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతున్నందున చూసి ఓర్వలేకనే తమ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిళ పై వై.సీ.పీ. నాయకులు దిగజారుడు విమర్శలు చేస్తున్నారని...
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి మంగళవారం రాష్ట్ర శాసనసభలో యూనిఫాం సివిల్ కోడ్ (యు.సి.సి.) బిల్లును ప్రవేశపెట్టారు. అసెంబ్లీ దానిని ఆమోదించి చట్టంగా మారిన తర్వాత,...
కాకినాడ జిల్లాలో శంఖవరం మండలం కొత్తపల్లి గ్రామంలో కొత్త సచివాలయాన్ని నిర్మించారు. కొత్తగా నిర్మించిన సచివాలయా ప్రారంభోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ ప్రరంభోత్సవంలో ప్రత్తిపాడు ఎం.ఎల్.ఏ....
డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇంఛార్జ్ గా గిడ్డి సత్యనారాయణను పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నియమించారు. సోమవారం...
ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం లోక్సభలో తన ప్రసంగంలో ప్రతిపక్షాలపై, ముఖ్యంగా కాంగ్రెస్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వెనుకబడిన వర్గాన్ని విస్మరించినందుకు మరియు ప్రభుత్వంలోని OBCల సంఖ్యను...
ఆంధ్ర రాష్ట్రంలో రోజురోజుకు కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతున్న నేపథ్యంలో చూసి ఓర్వలేక అధికార వై.సీ.పీ. నాయకులు విమర్శలు చేయడం సరికాదని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు...
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం బ్రతికి బట్టకడుతుందని ప్రజలు ఆశతో కాంగ్రెస్ పాలన కోసం ఎదురు చూస్తున్నారని రాష్ట్ర కాగ్రెస్ ఉపాధ్యక్షుడు ముషిణి రామకృష్ణారావు అన్నారు. కేంద్ర,...
డాక్టర్ బీ.ఆర్. అంబేత్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో నూతన కార్యాలయం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అభ్యర్థి మాత సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ ప్రారంభోత్సవ...
డాక్టర్ బీ.ఆర్. అంబేత్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలలో ఉన్న శ్రీకృష్ణదేవరాయ కాపు కళ్యాణ మండపంలో తెలుగుదేశం బీ.సీ. ఆత్మీయ సదస్సును ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి...