బుధవారం పాయకరావుపేటలో జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు పర్యటించి స్థానిక ప్రజలతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా స్థానికులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఈ...
బుధవారం సాయంత్రం మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో వివిధ ప్రమాదాల్లో మృతి చెందిన జనసేన క్రియాశీల సభ్యుల కుటుంబాలకు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రమాద...
జనసేన-టీడీపీ ప్రభుత్వం వస్తే సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయని ముఖ్యమంత్రి జగన్ అసత్య ప్రచారం చేస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యన్ అన్నారు. తన వ్యక్తిగత సంపాదననే ప్రజలు...
బీ.జే.పీ. నేతల నిరసన చిత్రాన్ని మార్ఫింగ్ చేసినందుకు కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో పాటు కాంగ్రెస్ రాష్ట్ర ఐ.టీ. సెల్ హెడ్ బీ.ఆర్. నాయుడుపై క్రిమినల్...
జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మనందరిపై పెట్టిన బాధ్యతకు అనుగుణంగా పని చేసి ఉత్తరాంధ్ర మొత్తంలో జనసేన పార్టీ పోటీ చేసే ప్రతి నియోజకవర్గంలో అత్యధిక...
కుల గణన డిమాండ్ పై కాంగ్రెస్ మంగళవారం కేంద్ర ప్రభుత్వంపై దాడి చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ సమస్య నుండి ఎందుకు పారిపోతున్నారని ప్రశ్నించింది....
వెనువబడిన కులాలకు అండగా ఉంటానని మాయమాటలతో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి నేడు బీ.సి. లకు వెన్నుపోటు పొడిచి మోసం చేశాడని కాకినాడ సిటీ నియోజకవర్గ టిడిపి ఇంఛార్జ్...
పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ సీనియర్ నాయకుడు మాదేపల్లి శ్రీనివాసరావు పై జనసేన పార్టీ కార్యాలయం వద్ద గుర్తుతెలియని కొందరు వ్యక్తులు కత్తితో పలు మార్లు రెక్కీ...
కాకినాడలో టి.డి.ఆర్. బాండ్లు భూ కొనుగోళ్లకు వినియోగించరాదని, కేవలం రోడ్ల వెడల్పు చేయటం కాలువల నిర్మాణం కారణంగా భూములు కోల్పోయిన వారికి మాత్రమే ఈ టి.డి.ఆర్. బాండ్లను...