బీ.జే.పీ. ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల ఐక్యవేదిక గ్రామీణ భారత బంద్ తలపెట్టారు. ఈ నెల...
అధికార పార్టీకి బుద్ది చెప్పేందుకు ప్రజలూ సిద్దంగానే ఉన్నారని జనసేన పార్టీ కాకినాడ సిటీ ఇంచార్జ్ ముత్తా శశిధర్ అన్నారు. స్థానిక మెయిన్ రోడ్డు సూపర్ బజార్...
జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి గడపగడపకు మన ప్రభుత్వం నిధులు 15 ఆర్థిక సంఘం, సాధారణ నిధులు తో అభివృద్ధి పనులు చేపట్టారని...
జనాభా దామాషా ప్రకారం తమకు తగ్గ సీట్లు కేటాయించని రాజకీయ పార్టీలకు తగిన గుణపాఠం చెబుతామని బీ.సీ. కులాల ఐక్య పోరాట వేదిక నాయకులు హెచ్చరించారు. కాకినాడ...
రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి, జన హితానికే జనసేన పార్టీ ప్రథమ ప్రాధాన్యం ఇస్తుందని, విస్తృతమైన రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఆంధ్ర ప్రదేశ్ సమగ్ర అభివృద్ధి, ప్రజా...
శుక్రవారం అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలో జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు.ఈ సమావాశానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొనిదల...
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఆశ వర్కర్లు యూనియన్ సి.ఐ.టి.యు. పిలుపు మేరకు విజయవాడ బయలుదేరిన ఆశలను పోలీసులు ద్వారా జగన్ ప్రభుత్వం అరెస్టులు చేయించింది. నిర్బంధానికి వ్యతిరేకంగా ఆశలు...
సంఘ సంస్కర్త, మహాకవి గురజాడ అప్పారావు జన్మ స్థలమయిన పాయకరావుపేట నియోజకవర్గంలో దశాబ్దాలుగా డిగ్రీ కాలేజ్ నిర్మాణం కలగానే మిగిలిపోయిందని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు...