ఎన్నికల సంఘం విధులను బాధ్యతతో నిర్వహించాలని, ఇతర జిల్లాల నుంచి బదిలీపై వచ్చిన అధికారులందరూ గతంలో ఎన్నోసార్లు ఎన్నికల విధులు నిర్వహించినప్పటికీ ఎంత మాత్రం నిర్లక్ష్యం వహించరాదని...
బీ.జే.పీ. ప్రభుత్వం రైతు, వ్యవసాయ, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఫిబ్రవరి 16వ తేదీన దేశవ్యాప్తంగా సంయుక్త కిసాన్ మోర్చా-కార్మిక ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలోగ్రామీణ...
తూర్పుగోదావరి జిల్లాలోని కడియం మండలాన్ని మంత్రి వేణుగోపాలకృష్ణ పర్యటించారు. ఈ పర్యటన లో భాగంగా పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవ కార్యక్రమాలను నిర్వహించారు. మొదట జేగురుపాడు జగనన్న...
కాకినాడ జిల్లాలో కాకినాడ అర్బన్ జగన్నాధపురం 20 వ డివిజన్ ఎన్టీఆర్ స్కూల్ వద్ద జయహో బీ.సీ. సమావేశాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ సిటీ...
రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ రోజురోజుకి ప్రజల్లోకి మరింత చేరువవుతూ వారి ఆధరన మరియు అభిమానాలు పొందతుంది. ఇందుకు నిదర్శంగా ఇటీవల డాక్టర్ బి.ఆర్. అంబేత్కర్ కోనసీమ జిల్లాలో...
ఆంధ్ర రాష్ట్రంలో యువతకు ఉన్న చోటే ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో జనసేన-టీ.డీ.పీ. ప్రభుత్వం పని చేస్తుందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల...
కాకినాడ జిల్లాలో కాకినాడ రూరల్ రామారావు పేట నందు డా. S.V.S రావు నూతనంగా నిర్మించిన శ్రీరస్తు కన్వేషన్ హాల్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ...
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అడ్రెస్ లేకుండా పోతుందన్నవారికి భారి షాక్ తగిలింది. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రారంభించిన జోడో...
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ గాడ్ ఫాదర్ కే.వీ.పీ. రామచంద్ర రావును ఆంధ్ర రాష్ట్ర 93 బీ.సీ. కులాల ఐక్యవేదిక అధ్యక్షులు మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు హైదరాబాదులో...