వై.సీ.పీ. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యక్తం అవుతున్న ప్రజా వ్యతిరేకతతో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం దొంగ ఓట్లపై ఆధారపడుతుందని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు కొండబాబు ఆరోపించారు....
మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల నుండి దేశాన్ని, దేశ ప్రజలను కాపాడాలని, కిసాన్ మోర్చా పిలుపులో భాగంగా భారత్ విప్లవ కమ్యూనిస్టు పార్టీ తమ కార్యాలయంలో...
జ్యోతుల నెహ్రూ టి.డి.పి. అభ్యర్థిగా కాకినాడ జిల్లాలోని జగ్గంపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సర్వం సిద్ధం చేసారు. ఇందుకు గాను ఎన్నికల ప్రచారానికి ఎస్.ఈ.డీ. స్క్రీన్...
వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలతో కొనసాగిస్తున్న పాలనను ఇంటికి పంపించేందుకు మేమూ సిద్ధమే అంటూ నినాదాలు చేస్తు ప్రజల్లో అవగాహన కార్యక్రమాన్ని...
కాకినాడ రూరల్ లో అసెంబ్లీ నియోజవర్గం శెట్టిబలిజ సామాజిక వర్గానికి కేటాయించాలని ఆ నియోజకవర్గంలో సుమారుగా అరవై వేల పైబడి ఉన్నారని అందువలనే ఆ సీటును అన్ని...
కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గం, అందలి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికలు పారదర్శకంగానూ, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కసరత్తులు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్ల తెలిపారు....
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో సుమారు రూ 45 కోట్ల అంచనా వ్యయంతో నూతనంగా ఏర్పాటుచేయనున్న నూతన బస్ కాంప్లెక్స్ టెర్మినల్ భూమి పూజను...