WhatsApp Image 2024-02-16 at 4.20.12 PM
Political

దొంగ ఓట్లుపై ఆధారపడుతున్న ద్వారంపూడి… -కొండబాబు-

వై.సీ.పీ. ప్రభుత్వంపై ప్రజల్లో వ్యక్తం అవుతున్న ప్రజా వ్యతిరేకతతో జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం దొంగ ఓట్లపై ఆధారపడుతుందని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు కొండబాబు ఆరోపించారు....
WhatsApp Image 2024-02-16 at 2.40.53 PM
Political

ప్రజా వ్యతిరేక విధానాల నుండి దేశ ప్రజలను కాపాడాలి…

మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల నుండి దేశాన్ని, దేశ ప్రజలను కాపాడాలని, కిసాన్ మోర్చా పిలుపులో భాగంగా భారత్ విప్లవ కమ్యూనిస్టు పార్టీ తమ కార్యాలయంలో...
WhatsApp Image 2024-02-16 at 12.12.05 PM
Political

ప్రచార రథానికి ప్రత్యేక పూజలు…

జ్యోతుల నెహ్రూ టి.డి.పి. అభ్యర్థిగా కాకినాడ జిల్లాలోని జగ్గంపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సర్వం సిద్ధం చేసారు. ఇందుకు గాను ఎన్నికల ప్రచారానికి ఎస్.ఈ.డీ. స్క్రీన్...
WhatsApp Image 2024-02-16 at 9.23.57 AM
Political

ప్రజా వ్యతిరేక విధానాలతో పాలన కొనసాగిస్తున్న ప్రభుత్వాన్ని ఇంటికి పంపిద్దాం…

వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలతో కొనసాగిస్తున్న పాలనను ఇంటికి పంపించేందుకు మేమూ సిద్ధమే అంటూ నినాదాలు చేస్తు ప్రజల్లో అవగాహన కార్యక్రమాన్ని...
WhatsApp Image 2024-02-15 at 5.45.58 PM
Political

కాకినాడ రూరల్ లో శెట్టిబలిజలకే సీట్లు ఇవ్వాలి…

కాకినాడ రూరల్ లో అసెంబ్లీ నియోజవర్గం శెట్టిబలిజ సామాజిక వర్గానికి కేటాయించాలని ఆ నియోజకవర్గంలో సుమారుగా అరవై వేల పైబడి ఉన్నారని అందువలనే ఆ సీటును అన్ని...
WhatsApp Image 2024-02-15 at 5.27.56 PM
Political

ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ లను పరిశీలించిన కలెక్టర్ కృత్తికా శుక్ల…

కాకినాడ పార్లమెంటరీ నియోజకవర్గం, అందలి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికలు పారదర్శకంగానూ, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కసరత్తులు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కృత్తికా శుక్ల తెలిపారు....
Vishwaroop
Political

నూతన బస్ కాంప్లెక్స్ శిలాఫల ఆవిష్కరనలో మంత్రి విశ్వరూప్…

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో సుమారు రూ 45 కోట్ల అంచనా వ్యయంతో నూతనంగా ఏర్పాటుచేయనున్న నూతన బస్ కాంప్లెక్స్ టెర్మినల్ భూమి పూజను...
maxresdefault (2)
Political

సీఎం జగన్ విశాఖ పర్యటన… జనసేన నేత పీతల మూర్తి యాదవ్ గృహ...

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి విశాఖ పటణం పర్యాటన సందర్బంగా ఎం.వీ.పీ. పోలీసులు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ను...
5f0aa60e7bdfa
Political

భీమవరం పర్యటన వాయిదా… కారణమిదే…!!!

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటన విషయంలో ఆర్ అండ్ బి శాఖ మోకాలడ్డింది. ఈ కారణంతో చేపట్టాల్సిన పవన్ కళ్యాణ్ భీమవరం పర్యటనను వాయిదా...