అనంతపురం జిల్లాలో టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం ప్రభాకర్ చౌదరి ఆధ్వర్యంలో శంఖారావం మహా సభను నిర్వహించారు. ఇందులో భాగంగా రుద్రంపేట లో ఏర్పాటు చేసిన శంఖారావం మహా...
వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి అధిక సంఖ్యలో ఓటు వేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మహిళా ఓటర్లను కోరారు. టౌన్హాల్లో జరిగిన మహిళా...
అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నబమ్ తుకీ లోక్సభ మరియు అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు పార్టీ నాయకుడు ఒకరు...
కాంగ్రెస్కు గట్టి ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పవచ్చు. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే గురుప్రీత్ సింగ్ జీపీ శనివారం పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సమక్షంలో ఆమ్ ఆద్మీ...
పశ్చిమ బెంగాల్లోని ఝర్గ్రామ్కు చెందిన బీ.జే.పీ. ఎం.పి. కునార్ హెంబ్రామ్ శనివారం లోక్సభకు మరియు తన పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. హేంబ్రామ్ విలేకరులతో ఆయన మాట్లాడుతూ…...
వచ్చే లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ శుక్రవారం రాహుల్ గాంధీతో సహా 39 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది. ఇందులో రాహుల్ వాయనాడ్ నుంచి పోటీ...
కాశ్మీర్ లో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ పి.డి.పి. తో సీటు భాగస్వామ్యాన్ని నేషనల్ కాన్ఫరెన్స్ ఎన్.సి. నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. దీనితో పి.డి.పి. నాయకురాలు, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరాచక వైసిపి ప్రభుత్వానికి చరమగీతం పాడడమే ఏకైక లక్ష్యంతో ఏర్పడ్డ తెలుగు దేశం ,జనసేన పార్టీల కలయిక లో ఏర్పడ్డ పొత్తును స్వాగతించి కాకినాడ...