మేమంతా సిద్దం అనేపేరుతో కొనసాగుతున్న బస్సుయాత్ర ఐదో రోజు శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రారంభమయ్యింది. శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రవేశించిన మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్...
కాంగ్రెస్ హైకమాండ్ సోమవారం స్క్రీనింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించింది. ఆ సమావేశంలో ఆంధ్రప్రదేశ్లోని ఐదు లోక్సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. ఆ తర్వాత కడప లోక్సభ...
పిఠాపురంలో తన అభిమానులు, మద్దతుదారుల ముసుగులో పదునైన బ్లేడ్లు ధరించిన కిరాయి దుండగులు తనపై, తన భద్రతా సిబ్బందిపై దాడికి యత్నించారని జనసేన అధినేత పవన్ కల్యాణ్...
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోక్ సభ అభ్యర్థుల పేర్లపై కాంగ్రెస్ అగ్రనేతలు సోమవారం చర్చించారు. ఎ.ఐ.సి.సి. ప్రధాన కార్యాలయంలో జరిగిన కేంద్ర ఎన్నికల కమిటీ సి.ఈ.సి. సమావేశానికి కాంగ్రెస్...
ప్రముఖ ప్రతిపక్ష రాజకీయ నాయకుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను ఏప్రిల్ 15 వరకు రిమాండ్లో ఉంచాలని భారతదేశంలోని కోర్టు ఆదేశించింది. నగరంలో మద్యం పాలసీకి సంబంధించిన...
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ.డీ. కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రిమాండ్ సోమవారంతో ముగియనుంది. ఆ తర్వాత ఢిల్లీ లిక్కర్ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించిన...
మూడు పార్టీల సమన్వయంతో పొత్తుల మీద ఎన్నికలను ఎదుర్కొవాలంటే సీట్ల కేటాయింపుల్లో ఎన్నో షరతులు, ఎన్నో అలకలు, మరెన్నో సంఘర్షణలు ఉంటాయి. కానీ వై.సీ.పీ. రాక్షస పాలన...
ఎయిర్ ఇండియా కుంభకోణం కేసులో సీ.బీ.ఐ. మూసివేత నివేదికను దాఖలు చేసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్తో పాటు దేశానికి క్షమాపణలు...
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ ఆదివారం రామ్లీలా మైదాన్లో జరిగిన ఇండియా బ్లాక్ ర్యాలీకి హాజరయ్యింది. ఎక్సైజ్ పాలసీ సంబంధిత కేసుకు సంబంధించి...