ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్రెడ్డిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ విరుచుకుపడ్డారు. ఆయనకు అహంకారం, అహంకారంతో కూడిన వ్యక్తిగా అభివర్ణించారు. వారాహి విజయ...
విజయవాడ బస్సు యాత్రలో సీ.ఎం. జగన్మోహన్ రెడ్డి పై టి.డి.పి. పచ్చ గుండాల దాడిని అమలాపురంలోని రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్ తీవ్రంగా ఖండించారు. సీ.ఎం. పై...
విశాఖపట్నం టీ.డీ.పీ. లోక్సభ అభ్యర్థి ఎం. శ్రీభరత్ అక్కయ్యపాలెంలో వైజాగ్ నార్త్ బీ.జే.పీ. అభ్యర్థి పి. విష్ణుకుమార్ రాజుతో కలిసి రోడ్షోలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా శ్రీభరత్...
మేమంతా సిద్ధం పేరుతో వైయస్సార్ పార్టీ చేస్తున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి విజయవాడలో ఉండగా రాయి తగిలి ఆయన నుదుటిపై గాయమయిన విషయం తెలిసిందే....
విజయవాడలో మేమంతా సిద్ధం బస్సుయాత్రలో విషాదం చోటుచేసుకుంది. బస్సుపై నుంచి జగన్ ప్రజలకు అభివాదం చేస్తున్నప్పుడు రాయితో దాడి జరిగింది. అత్యంత వేగంగా సీఎం జగన్ కనుబొమ్మకు...
తిరుపతి నియోజకవర్గంలో బీజేపీ నాయకులతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాన్ సమావేశమయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లడుతూ… తిరుపతి నియోజకవర్గంలో ఉన్న దొంగ ఓట్లు విషయంలో...
పశ్చిమ బెంగాల్లోని దిఘా నుండి ఇద్దరు రామేశ్వరం కేఫ్ పేలుడు నిందితులను అరెస్టు చేయడం రాజకీయంగా దుమారాన్ని రేపింది. సి.ఎం. మమతా బెనర్జీ హయాంలో బెంగాల్ ఉగ్రవాదులకు...
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ, పార్టీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముస్లిం ఓట్లను కాపాడుకోవడానికి తీవ్రంగా కృషి చేయడంతో రాజకీయ వాతావరణం...
తీవ్రవాదులకు తమ రాష్ట్రం సురక్షిత స్వర్గధామం అంటూ బీ.జే.పీ. చేసిన ఆరోపణలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం తీవ్రస్థాయిలో మాటల తూటాలు పేల్చారు. బెంగళూరులోని...