పంచారామ క్షేత్రం అయిన ద్రాక్షారామంలో జనసేనా అధినేత కొణిదెల పవన్ కళ్యాన్ రాకతో జన సైనికుల జయజయధ్వానాలతో దద్దరిల్లింది. వీర మహిళల కేరింతలు, కూటమి పార్టీల నాయకులు,...
అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలపురంలో శనివారం ఇండియా కూటమి స్థానిక సామ్రాట్ హోటల్ నందు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కూటమిలో భాగ స్వాములైన కాంగ్రెస్,...
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేస్తోన్న జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తరుఫున ప్రచారం చేసేందుకు విచ్చేసిన ప్రముఖ మెగా సినీ హీరో, మెగా ప్రిన్స్...
హిందువుల పట్ల కాంగ్రెస్ కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. వీ.వీ.పీ.ఏ.టీ. కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మోదీ స్పందించారు. బీహార్లోని అరారియాలో జరిగిన ర్యాలీలో...
తూర్పు గోదావరి జిల్లాలో అనపర్తి మండలంలో టీ.డీ.పీ. కి భారీ షాక్ తగిలింది. స్థానిక ఎస్.ఎన్.ఆర్. కళ్యాణ మండపంలో అనపర్తి నియోజకవర్గానికి చెందిన టీ.డీ.పీ. నాయకులు ఆ...
ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తుడడంతో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారాలను ముమ్మరం చేసాయి. ఇందులో భాగంగానే రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో వై.ఎస్.ఆర్.సీ.పీ. ఎమ్మెల్యే అభ్యర్ధి చెల్లుబోయిన శ్రీనివాస...
జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తోన్న పిఠాపురం నియోజకవర్గంలో ప్రముఖ సినీ హీరో, మెగా ప్రిన్స్ కొణిదెల వరుణ్ తేజ్ శనివారం ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నట్లు...
కాంగ్రెస్ ఎం.పీ. రాహుల్ గాంధీ శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీపై విరుచుకుపడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ తన ప్రసంగాలలో భయాందోళనలకు లోనయ్యారని, వేదికపై కన్నీళ్లు కూడా పెట్టారని...
ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని దేవాదాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు...
ఈ.వీ.ఎం., వీ.వీ.పీ.ఏ.టీ. కేసులో సుప్రీంకోర్టు తీర్పుపై స్పందిస్తూ.. భారత రాజ్యాంగాన్ని ఆర్జేడీ, కాంగ్రెస్ ఎప్పుడూ పట్టించుకోలేదని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం అన్నారు. బీహార్లోని అరారియాలో జరిగిన...