ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజక వర్గంలో సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు, ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతో సమన్వయం కోసం అడ్ హక్ కమిటీ నియమిస్తూజనసేన అధినేత పవన్...
భారతీయ జనతా పార్టీకి, ప్రధాని నరేంద్ర మోదీకి ఈ లోక్సభ ఎన్నికలు కర్నాటక ఎన్నికలు ప్రతిష్ఠాత్మకమైన పోరుగా పరిగణించబడింది. గతంలో అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటక,...
కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ ఇస్తూ.. ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు అరవిందర్ సింగ్ లవ్లీ ఆదివారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు...
రాష్ట్రంలో కూటమి పార్టీలు ప్రకటించిన హామీల అమలు సాధ్యం కాదని జగన్ మాట్లాడటం హాస్యాస్పదమని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. అవినీతిని నిరోధించి, రాష్ట్రాన్ని...
వారాహి విజయభేరీ యాత్రలో భాగంగా కాకినాడ రూరల్ ఇంద్రపాలెంలో బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాన్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడతూ… జగన్ సీ.ఎం....
నెల్లూరు పార్లమెంటు పరిధిలోని ఉమ్మడి ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గానికి చెందిన పలువురు వై.సీ.పీ. నేతలు జనసేన పార్టీలోకి స్వచందంగా చేరారు. పార్టీ ప్రధాన కార్యదర్శి కె....
ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధికి వై.సీ.పీ. అధినేత జగన్ మోహన్ రెడ్డి అరాచకానికి మద్య జరిగే సంగ్రామమే ఈ సార్వత్రిక ఎన్నికల పర్యవసానమని బీ.జే.పీ. పార్టీ రాష్ట్ర...
భారతీయ జనతా పార్టీ శనివారం ముంబై నార్త్ సెంట్రల్ స్థానం నుండి లోక్సభ అభ్యర్థిగా మాజీ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ను పోటీకి దింపింది. కాంగ్రెస్...
వై.సీ.పీ. ప్రభుత్వ పాలనలో విద్యుత్ రంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయిందని ఎన్డీయే కూటమి పార్టీల నేతలు స్పష్టం చేశారు. శనివారం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో...