జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో కాకినాడ పార్లమెంటు స్థానానికి ఉమ్మడి పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ కు మద్దతుగా కాకినాడ...
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ రాజీనామా తర్వాత కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు స్థానిక నాయకులు మంగళవారం చండీగఢ్లోని పంజాబ్ కాంగ్రెస్ భవన్లో తిరిగి పార్టీలో...
జనసేన, టీ.డీ.పీ., బీ.జే.పీ. కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు శెట్టిబలిజ సంఘీయులు అంత కలిసి పనిచేయాలని కూటమి కాకినాడ ఎం.పీ. అభ్యర్థి తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ పిలుపునిచ్చారు. కాకినాడ...
పిఠాపురంలో జనసేనాని, పవన్ కళ్యాణ్ ను ఓడిస్తానని మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముద్రగడ పద్మనాభం సంచలన వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్...
శ్రీశైలం మల్లికార్జునుడికి తరతరాలుగా వస్తున్న మహా కుంభాభిషేకం క్రతువును వై.సీ.పీ. కావాలనే వాయిదా వేస్తూ వస్తోందని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. ఓ ప్రణాళిక ప్రకారమే...
మూడో విడత లోక్సభ ఎన్నికలకు వారం రోజుల సమయం మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా అల్లాదుర్గంలో ర్యాలీని...
బీ.జే.పీ మిత్రపక్షమైన జే.డీ. కి చెందిన లోక్సభ ఎం.పీ. ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ టేపుల వివాదంపై ప్రధాని నరేంద్ర మోదీపై ఏ.ఐ.ఎం.ఐ.ఎం. అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ తీవ్రస్థాయిలో...
చంద్రబాబుని నమ్మడం అంటే కొండచిలువ నోట్లో తల పెట్టినట్లేనని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి అన్నారు. జరగబోయే ఎన్నికలు ప్రజాప్రతినిధుల్ని ఎన్నుకునేవి మాత్రమే కాదు.. ఇంటింటి...
ఇండోర్ లో కాంగ్రెస్కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. లోక్సభ ఎన్నికలకు ముందు మధ్యప్రదేశ్లోని ఇండోర్లో పార్టీ అనిశ్చిత మార్గంలో పడింది. ఓటింగ్కు రెండు వారాల ముందు నామినేషన్లు...
పంజాబ్ లోక్ సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ మరో నలుగురు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. లూథియానా సీటులో సిట్టింగ్ పార్లమెంటు సభ్యుడు ఎం.పీ. రవ్నీత్ సింగ్ బిట్టుతో...