maxresdefault
Political

నేడు కాకినాడ బహిరంగ సభలో పాల్గోనున్న టీ.డీ.పీ. అధినేత…

ఈ రోజు సాయంత్రం కాకినాడ సంత చెరువు దగ్గర జరిగే బహిరంగ సభకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు విచ్చేయుచున్న సందర్భంగా మనమందరం...
WhatsApp Image 2024-05-04 at 7.15.34 AM
Political

నెల్లూరు ప్రజాగళం సభలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు…

నెల్లూరు నగరంలో జరిగిన ప్రజాగళం ఎన్నికల సభలో ఆయన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 2019...
3239055
Political

పార్టీ విజయంలో కార్యకర్తలు భాగస్వాములు కావాలి… -జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి-

కాకినాడ జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని గెలిపించుకోవాలని ప్రజలే సిద్ధంగా ఉన్నారని, పవన్ కళ్యాణ్ గెలుపు ప్రతిఫలం వారికే దక్కుతుందని జనసేన...
WhatsApp Image 2024-05-04 at 6.33.00 AM
Political

నాగబాబుతో అనపర్తి నియోజకవర్గం నేతల భేటీ…

జే.ఎస్.పీ., టీ.డీ.పీ., బీ.జే.పీ. శ్రేణులు కూటమి గెలుపు కోసం శాయశక్తులా కృషి చేయాలని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు స్పష్టం చేశారు. ఆయన మాట్లాడుతూ…...
WhatsApp Image 2024-05-03 at 5.19.08 PM
Political

బీజేపీ హయాంలో రాజ్యాంగ వ్యవస్థలకు తూట్లు…

దేశ ప్రజల రక్షణ కోసమే ఇండియా పేరుతో వివిధ రాజకీయ పార్టీలు పొత్తు పెట్టుకున్నాయని ఈ పొత్తు భారతదేశ రాజ్యాంగ రక్షణ కోసమే అని కాంగ్రెస్, సి.పి.ఐ.,...
f38208eb-379d-44de-a9be-a10c08b0fe4c
Political

కూటమికి దళిత, కార్మిక, కాపు, మత్స్యకార సంఘాల మద్దతు…

కాకినాడను దోపిడీదారుల నుండి కాపాడుకోవాలని దీనికి తమ మద్దతు ఉంటుందని అందువల్ల టీ.డీ.పీ., బీ.జే.పీ., జనసేన పార్టీలు బలపరిచిన అభ్యర్థులకే ఓటు వేయాలని దళిత, కాపు, కార్మిక,...
WhatsApp Image 2024-05-03 at 5.22.03 PM
Political

రాజ్యాంగం ఇచ్చిన ఓటుహక్కు వినియోగించాలి… -కాకినాడ జిల్లాకలెక్టర్ జె. నివాస్-

రాజ్యాంగం పౌరులం దరికీ సమానంగా అందించిన ఓటు హక్కును ప్రతీ ఒక్కరూ విధిగా వినియోగించుకోవాలని కలెక్టర్‌ జె. నివాస్ పేర్కొన్నారు. అభివృద్ధి ప్రగతి ప్రాతిపదికన పనిచేసే ప్రభుత్వాలను...
WhatsApp Image 2024-05-03 at 12.26.52 PM
Political

వై.సీ.పీ. కి రోజులు దగ్గర పడ్డాయి… -కె. నాగబాబు-

రెక్కాడితే గానీ డొక్కాడని కష్ట జీవులు, భవన నిర్మాణ కార్మికుల నిధులను దోచుకున్న వై.సీ.పీ. ప్రభుత్వం కాలం తీరి పోయే రోజులు దగ్గర పడ్డాయని జనసేన పార్టీ...
evm-safety
Political

మహారాష్ట్రలోని మే 13వ తేదీన లోక్‌సభ ఎన్నికలు జరగనుంది…

మహారాష్ట్రలోని బీడ్ లోక్‌సభ స్థానానికి జరిగనున్న ఎన్నికలలో అనేక సమస్యలు ఉన్నాయి. మరాఠా కోటా నిరసన, ధన్గర్ కమ్యూనిటీకి రిజర్వేషన్లు మరియు బీడ్-అహ్మద్‌నగర్ రైల్వే లైన్ నెమ్మదిగా...
OIP (6)
Political

పశ్చిమ బెంగాల్‌లో 3 ర్యాలీల్లో ప్రసంగించనున్న నరేంద్ర మోదీ…

గురువారం సాయంత్రం కోల్‌కతా చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు పశ్చిమ బెంగాల్‌లో మూడు లోక్‌సభ ఎన్నికల ర్యాలీల్లో ప్రసంగింస్తారని తెలిపారు. ల్యాండింగ్ అయిన తరువాత పీ.ఎం....