ఢిల్లీ బీ.జే.పీ. చీఫ్ వీరేంద్ర సచ్దేవా ఆదివారం ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పై విరుచుకుపడ్డాడు. స్వాతి మలివాల్ దాడి ఆరోపణలపై ముఖ్యమంత్రి రాజకీయ నాటకం ఆడుతున్నారని,...
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం నాడు ఆపరేషన్ ఝాదూ ద్వారా ఆప్ ను నాశనం చేసేందుకు బీ.జే.పీ. ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఆప్ పెద్దగా ఎదగాలని, తమకు...
సుందర్గఢ్ లోక్సభ స్థానం నుండి బీ.జే.డీ. అభ్యర్థి దిలీప్ టిర్కీ జరుగుతున్న లోక్సభ ఎన్నికలపై మాట్లాడుతూ… ఎన్నికల ప్రచారం మే 18తో ముగిసిందని, పార్టీ, ప్రజల నుండి...
నేడు జార్ఖండ్లోని ఘట్శిలలో జరిగే ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నట్లు తెలిపారు. అయితే ప్రధాని సభకు సంబందించి భద్రతను పెంచేందుకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు....
ముఖ్యమంత్రి సహాయకుడు బిభవ్ కుమార్ అరెస్టుకు నిరసనగా నేడు న్యూఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయానికి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలు,...
ఉత్తరప్రదేశ్లో జూన్ 1వ తేదీన జరగనున్న ఏడో, చివరి దశ పోలింగ్లో ప్రధాని నరేంద్ర మోదీ తన వారణాసి లోక్సభ స్థానంలో ఆరుగురు అభ్యర్థులపై పోటీ చేయనున్నారు....
దేశ రాజధాని ఢిల్లీలో శనివారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ర్యాలీలు నిర్వహించడంతో ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. రెండు క్యారేజ్వేలలో...
ఉంఛహార్ అసెంబ్లీ స్థానం నుంచి సమాజ్వాదీ పార్టీ రెబల్ ఎమ్మెల్యే మనోజ్ పాండే రాయ్బరేలీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో అధికారికంగా బీ.జే.పీ. లో చేరారు....